All
-
మరో 12 దిశ పోలీస్స్టేషన్ల ప్రారంభం
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మరో 12 దిశ పోలీస్స్టేషన్లను ప్రారంభిస్తున్నామని ఎపి డిజిపి గౌతం సవాంగ్ చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే…
Read More » -
టీడీపీ యువ నేత ఆత్మహత్యాయత్నం : వేధింపులే కారణమా
శ్రీకాకుళం జిల్లా టీడీపీ యువనేత, జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ చౌదరిలక్ష్మికుమారుడు ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించడం కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ చౌదరి కుమారుడు అవినాష్…
Read More » -
బ్యాంకు ను బురిడీ కొట్టించిన అప్రైజర్
కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్ర సహకార బ్యాంక్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకు అప్రైజర్ గా పని చేస్తున్న వ్యక్తి ఖాతాదారులను బురిడీ కొట్టించడంతో పాటు…
Read More » -
రాజధాని రైతులు మరొకసారి పాదయాత్ర
రాజధాని కోసం రైతులు, మహిళలు విద్యార్ధులు చేస్తున్న దీక్షలకు తోడుగా నిరసనలు 80వ రోజుకి చేరువవుతున్న ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ…
Read More » -
‘ఉమెన్ క్రూ’ సర్వీసు ట్రయిల్ రన్
ఆకాశంలో సగం, అవనిలో సగం అనే మహిళల కోసం ప్రత్యేక రైలును నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి విజయవాడ-గూడూరు మధ్య…
Read More » -
‘కరచాలనం వద్దు.. నమస్కారాలు ముద్దు’ మంత్రులు, ఎమ్మెల్యేలు
కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే హైదరాబాద్లో ఇద్దరు వ్యాధిగ్రస్తులను గుర్తించడంతో పాటు పలువరుని గాంధృలో చికిత్సల నిమిత్తం తరలించడంతో నగరంలో…
Read More » -
ప్రాజెక్ట్ నిర్మాణంపై వైసిపి చేసిన ప్రచారం అబద్ధం : కేంద్రం వివరణ
అసలు పునాదులే తీయలేదంటూ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై వైసిపి చేసిన ప్రచారం అబద్దమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా మరోసారి తేల్చేసింది. గురువారం…
Read More » -
పొత్తూరి వెంకటేశ్వరరావు ఇకలేరు
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తన నివాసంలో మరణించినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. …
Read More » -
మాస్క్ లతో పరీక్షలకు వెళ్లొచ్చు
పరీక్ష కేంద్రాల్లో ఫేస్ మాస్క్ లు, శానిటేషన్ వస్తువులు ధరించి వస్తే అనుమతించాలని రాష్ట్రాల విద్యా శాఖలకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సూచించింది. పరీక్షల…
Read More »








