All
-
శుక్రవారం కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకే….దేవినేని ఉమా
శుక్రవారం కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకే జగన్ పోలవరం పర్యటన పెట్టుకున్నారని ఎద్దేవా చేసారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. శుక్రవారం తన…
Read More » -
మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామా? లేక..తులసి రెడ్డి ఆగ్రహం..
ముఖ్యమంత్రి జగన్కు మంత్రులు కట్టు బానిసల్లా మారినట్టు కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, తులసి రెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం ఆయన తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ…
Read More » -
ప్రశాంత్ కిషోర్పై చీటింగ్ కేసు
రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్పై చీటింగ్ కేసు (420 కేసు) నమోదైంది. ఇందుకు ప్రధాన కారణం బీహార్ కీ బాత్…
Read More » -
గోడ మీద వార్తలు
28 – 02 – 2020 01 . విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర బాబుని అడ్డు కున్న వైకాపా కార్యకర్తలు – తనని ఎన్కౌంటర్ చేసినా…
Read More » -
వర్మ పై మనసు గాయిత్రి గుప్తా..!
వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మను పెళ్లాడాలనుకున్నానంటూ నటి గాయత్రీ గుప్తా చేసిన కామెంట్లు తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మీటూ సమయంలో గాయత్రి అనేక…
Read More » -
బాబు విశాఖ పర్యటనకు గంటా దూరం
పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విశాఖపట్నం విమానాశ్రయంలో అడ్డగించి, నానా యాగీ జరుగుతున్నా…అక్కడ రణరంగం…
Read More » -
‘చంద్రబాబు అరెస్ట్’ జగన్ ప్రతీకారమేనా..?
తనని ఎక్కడైతే విమానాశ్రయంలో అడ్డుకున్నారో అక్కడే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ను అడ్డుకోవాలని అవసరమైతే అరెస్టు చేయాలన్న అధికారిక ఆదేశాలతో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసినట్టు…
Read More » -
చంద్రబాబు యాత్ర ను అడ్డుకొనేందుకు రోడ్డు సైతం తవ్వేసారుగా..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ లో చేట్టిన జనచైతన్య యాత్రని భగ్నం చేసేందుకు పాలక వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేసారు.…
Read More » -
పంచాయితీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా. ?
మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశం లో మార్చి15 కల్లా పంచాయతీ ఎన్నికలు ప్రక్రియ పూర్తి. చేయాలని నిర్నయించిన విషయం విదితమే. తక్కువ సమయంలోనే వీటిని పూర్తి చేయాలని,…
Read More »





