All
-
జీ తెలుగు ఫాంటసీ సీరియల్ “త్రినయని” మార్చి 2 నుంచి
అద్భుతమైన కథలు, అత్యద్భుతమైన సీరియల్స్, అంతకుమించిన రియాలిటీ షోస్తో తెలుగు ప్రేక్షకుల్నినాన్స్టాప్గా ఎంటర్టైన్ చేస్తోన్న జీ తెలుగు ఇప్పుడు ఫాంటసీ కథాంశంతో సరికొత్తగా త్రినయని అనే…
Read More » -
ఈరోజు పంచాంగం
ఓం శ్రీ గురుభ్యోనమః🏻 ఫిబ్రవరి 27, 2020 శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిరఋతువు ఫాల్గుణ మాసం శుక్ల పక్షం తిధి:చవితి రా3.46 తదుపరి…
Read More » -
పేరుకే అమాత్యులం అధికారమంతా అధికారులదే
నిన్న మొన్నటి వరకు తాను జగన్కు సన్నిహితుడునని, తనకు మించిన వారు లేరేలేరని చెపుతూ వస్తున్న సమాచార మరియు రవాణా శాఖ మాత్యులు పేర్ని నానికి ఆయా…
Read More » -
నాగ్ అశ్విన్- ప్రభాస్ల కాంబినేషన్లో కొత్తచిత్రం
‘మహానటి’తో జాతీయ అవార్డును గెలుచుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్లో రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా ఆరంభించనున్నట్టు…
Read More » -
నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
స్వయంభువుగా వెలసిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలు ఆహ్వానితులుగా లోకకల్యాణం కోసం అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి…
Read More » -
సుమంత్ అశ్విన్ హీరోగా కొత్త చిత్రం…..
గురుప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి. మనోరమ గురప్ప సమర్పణలోసుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోలో బుధవారం ఉదయం ఆరంభమైంది. …
Read More » -
బీసీల జనాభా ఎంతో లెక్కకట్టాలి : ఆర్. కృష్ణయ్య.
స్వాతంత్య్రం లభించి 72 సంవత్సరాలు గడిచిన 56 శాతం జనాభా గల బిసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించడం లేదని మండి పడ్డారు బిసి సంఘాల నేత…
Read More » -
-
అమరావతి రైతు జేఏసికి భారీ విరాళాలు
అమరావతిని రాజధానిగా నే ఉంచాలంటూ మూడు రాజధానులు వద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 71వ రోజుకు చేరాయి. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నా రైతులు రోజు రోజుకూ…
Read More »








