ఆంధ్రప్రదేశ్

  • పక్షపాతం గా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవు : ఈసీ

    ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్ల, చిత్తూరు జిల్లాల్లో  చోటుచేసుకున్న  హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని ఈసీ రమేష్‌కుమార్‌ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. హింసాత్మక సంఘటనలు, బెదిరింపులు చోటు చేసుకోవడం ఆందోళ‌న క‌ర ప‌రిణామ‌మ‌ని…

    Read More »
  • ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

    కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వ‌హించ త‌ల‌బెట్టిన‌ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాల‌ని   రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్న‌యించింది. ఈ మేర‌కు ఆదివారం ఓ…

    Read More »
  • మంత్రి వర్గ ప్రక్షాళన లో ఈ ఇద్దరికీ ఛాన్స్

    ఓవైపు స్థానిక ఎన్నిక‌ల స‌మ‌రంలో దాడుల‌తో అన్నింటినీ ఆధీనంలోకి తీసుకువ‌చ్చేందుకు మంత్రులు ప్ర‌య‌త్నిస్తుంటే. ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న మ‌రోవైపు చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌, మోపిదేవిలు…

    Read More »
  • నెల్లూరు లో విజృంభిస్తున్న కరోనా

    శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్ ఏపిని భారీగానే తాకిన‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరులోనే ఒక్క గురువారం 14 అనుమానిత కేసుల‌ను  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు…

    Read More »
  • టీడీపీ కి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయిగా

    తెలుగుదేశం పార్టీకి క‌ర్నూలులో అండ‌గా ఉన్న  కేఈ కృష్ణమూర్తి సోదరుడు.ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇప్ప‌టికే ప‌లు ప‌ర్యాయాలు  ఆయ‌న…

    Read More »
  • పోలాకి జడ్పిటిసి కి మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ త‌న‌యుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య

    పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దని వైఎస్సార్‌సీపీ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నా శ్రీ‌కాకుళం జిల్లా ధ‌ర్మాన కుటుంబానికి ఇవి…

    Read More »
  • టీడీపీకి భారీ షాక్ ఇవ్వనున్న కరణం బలరాం

    ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకోగా,  చంద్ర‌బాబుకి అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు స‌మాచారం…

    Read More »
  • వైసీపీ కండువా కప్పుకున్న రామసుబ్బారెడ్డి

    నిన్న‌టి వ‌ర‌కు  టీడీపీ లోనే ఉంటానంటూ మీడియా ముందు చెప్పిన నేత రామసుబ్బారెడ్డి బుధ‌వారం నాటికి హ‌డావిడిగా విజ‌య‌వాడ వ‌చ్చి వైసీపీలో చేరిపోయారు. జగన్ సమక్షంలో ఆయన…

    Read More »
  • న‌త్వానీ నుంచి ఎంత బ‌రువు అందుకున్నారు.?

    పార్టీ విధాన‌య‌క నిర్ణ‌యాల‌లో త‌ను కూడా ఒక‌డిగా నిల‌చిన వ్య‌క్తిని నేన‌ని, అలాంటి నేను క‌న్నీళ్ల ప‌ర్యంతం అయిన‌ట్టు అధికార పార్టీ అనుబంధ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం చేసాడంటూ…

    Read More »
Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker