ఆంధ్రప్రదేశ్
-
బహిరంగ చర్చకు సిద్దమేనా?
కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అమిత్ షాను కలవాలంటూ ఢిల్లీ చుట్టూ ఎందుకు చెక్కర్లు కొడుతున్నారో చెప్పాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ నిలదీసారు. శుక్రవారం…
Read More » -
విశాఖ కు పరిపాలన రాజధాని అవసరం ఎందుకు లేదు
లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం గమనించే రాజధాని మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం…
Read More » -
జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరోసారి శుక్రవారం ఢిల్లీలో పర్యటనకు వెళ్లనున్నారు. నిజానికి బుధవారం రాత్రే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ…
Read More » -
జగన్ ఢిల్లీ పర్యటనల సీక్రెట్ ఏమిటి ?
సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.. ఏడు…
Read More » -
రాజధానిపై ప్రజలు కూడా సానుకూలంగా లేరు …
విశాఖపట్నంలో రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సానుకూలంగా లేరని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖలో రాజధాని వస్తే తమ ప్రశాంతతకు భంగం కలుగుతుందని…
Read More » -
శ్రీవారి సేవలో రోజా
తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన విమర్శలు…
Read More » -
అమలులేని చట్టానికి ఫిర్యాదు ఎలా స్వీకరిస్తామంటున్న పోలీసులు
జగన్ మిడిమిడి జ్ఞానంతో అతితెలివి ప్రదర్శించి కక్షసాధింపే లక్ష్యంగా పాలన చేస్తున్నారని, వైకాపా సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు…
Read More » -
దిశ పీఎస్ ప్రారంభం పేరుతో సీఎం జగన్ అబద్ధపు ప్రచారం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాజమండ్రిలో ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లపై…
Read More » -
ఏపీ లో భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలు
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఛార్జీలు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యూనిట్కు 90 పైసలు ప్రభుత్వం పెంచింది. ఈ పెంపు 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు…
Read More »








