ఆంధ్రప్రదేశ్
-
సీఆర్డీఏ బిల్లు విషయంలో అయోమయం లో ప్రభుత్వం ?
అమరావతి ని రాజధానిని చేసిన తదుపరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టం ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ…
Read More » -
రాజధాని పేరెత్తకుండానే…అధికార వికేంద్రీకరణ
నిన్న మొన్నటి వరకు మూడు రాజధానులంటూ పదే పదే ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా ఏర్పాటు చేసిన కమిటీలతోనూ అదే తరహా నివేదికలు తెప్పించుకుంది. అయితే తమ…
Read More » -
సున్నా మహత్యమేరా… చదువుకున్న సన్నాసుల్లారా”
జనసేన మొన్నటికి మొన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంది కదండీ.. అందుకే ఆ పొత్తుపై నిన్నటికి నిన్న విజయసాయి రెడ్డి సెటైర్లు వేస్తే.. ఈరోజు విజయసాయిపై నాగబాబు సెటైర్లు…
Read More » -
ఖాకీ కులంలో కులాల కుంపట్లు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గజ్జి నానాటికీ విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే 55 మంది డిఎస్ పి ఆ పై స్థాయి పోలీసు అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వక…
Read More » -
సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా?
మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ సుజనాచౌదరి సూచించారు. సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా? అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం…
Read More » -
మళ్లీ కేబినెట్ భేటీ తేదీ మారింది
అమరావతి: అనేక గందరగోళాల మధ్య ఏపీ కేబినెట్ ఎల్లుండికి వాయిదా పడింది. తొలుత ఈనెల 20న ఏపీ కేబినెట్ సమావేశం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇంతలో శుక్రవారం…
Read More » -
తప్పని తేలితే చెప్పుతో కొట్టించుకుంటా…
ఎస్ వి బి సి మాజీ చైర్మన్ పృథ్వి కేసులో అదిరిపోయే ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి ఎలాంటి ఫిర్యాదు లేకుండా విచారణ చేయాల్సి రావడం, ఫిర్యాదు చేసేందుకు…
Read More » -
అత్యాచారాలు చేసిన వైసీపీ నేతలపై చర్యలేవి ?
పరిపాలన అంటే పక్కరాష్ట్రానికి వెళ్లి సలహాలు తెచ్చుకోవడం కాదని తెలుగుదేశం నేత, సినీ నటి దివ్యవాణి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆమె మీడియాలో మాట్లాడుతూ… అత్యాచారం జరిగితే ఆ…
Read More » -
పవన్ కల్యాణ్ పై మండిపడ్డ రోజా
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. బీజేపీ-జనసేన పొత్తుపై ఎమ్మోల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీల కల్యాణ్, పొత్తుల కల్యాణ్ గా…
Read More »







