ఆంధ్రప్రదేశ్
-
ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు.
రాజధాని తరలింపు పై హైపవర్ కమిటీ నివేదిక తదితర అంశాలపై చర్చించేందుకు వీలుగా ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది…
Read More » -
జె ఎన్ టి యూ లో బయట పడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం
‘బిటెక్’ చదవకుండానే ‘ఎంటెక్’ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్న పలువురు ప్రొఫెసర్లు అడ్డంగా దొరికిపోయారు, జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధి లో గల ఇంజనీరింగ్ మరియు మెడికల్…
Read More » -
వైసిపి నేతలకు మదం బాగా ఎక్కింది….పవన్ కళ్యాణ్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన టెన్షన్ టెన్షన్గా మారింది. పవన్ పర్యటన సందర్భంగా కాకినాడలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే…
Read More » -
రాజధాని పై ఓటింగ్ నిర్వహించండి వైసీపీ గెలిస్తే నేను రాజకీయాలే వదిలేస్తా……..
టీడీపీ ప్రభుత్వం ప్రజా రాజధానిగా అమరావతిని నిర్ణయించినపుడు విపక్ష నేత జగన్తో సహా రాష్ట్ర ప్రజలంతా ఒప్పుకున్నారని కానీ ఇప్పుడు మూడు ముక్కలు చేసేందుకు జగన్ సర్కారు…
Read More » -
ఆంధ్రప్రదేశ్ పోలీస్ లకు హైకోర్టు అక్షింతలు
ఎవరినీ అక్రమంగా నిర్బంధించ వద్దని, సూర్యాస్తమయం తర్వాత స్టేషన్లో ఎవరినీ ఉంచొద్దని పోలీసులకు ఏపి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని, విజయవాడ పరిధిలో 144 సెక్షన్,…
Read More » -
‘బీజేపీ’ తో ‘జనసేన’ ను జత కలిపిన యువనేత ఎవరంటే……..
రాజధాని రైతుల ఆందోళనలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిచేందుకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కొనసాగుతుండగానే..హస్తిన పర్యటనకు సంబంధించిన సమాచారమందింది. దీంతో ఆయన హుటాహుటిన దిల్లీ పవన్ కళ్యాణ్…
Read More » -
‘సిగ్గుంటే రాజీనామా చెయ్యి’ ఆళ్ళకు సవాల్ విసిరిన తులసిరెడ్డి
రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి లో ర్యాలీ చేయడాన్ని తులసి రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు ఇతర ప్రాంతాల నుంచి…
Read More » -
‘ఐఎస్ఐ’ ఆనవాళ్లుతోఉలిక్కి పడిన ఉత్తరాంధ్ర
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో ఐఎస్ఐ ఆనవాళ్లు కనిపించడంతో అక్కడి పోలీసు అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తాజాగా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఐఎస్ఐ ఏజెంట్ను పోలీసులు అరెస్ట్…
Read More » -
ముగిసిన ముఖ్యమంత్రుల సుదీర్ఘ చర్చ! ఫలితం …..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. సిఎం కెసిఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్లో సుమారు 6 గంటలకుపైగా ఈ సమావేశం కొనసాగింది.…
Read More »








