ఆంధ్రప్రదేశ్
-
సిఎం జగన్ని తాకిన నిరసనల సెగ
మూడు రాజధానులంటూ అమరావతిలో ఉన్న పాలనా కేంద్రమైన సెక్రటేరియట్ని విశాఖకు తరలించాలని చూస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అమరావతి ప్రాంత రైతుల నిరసన సెగ…
Read More » -
స్థానిక తాయిలాలకు రడీ అవుతున్న జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలలో వైసిపి జెండా ఎగరేసి మరోమారు తన సత్తా చాటాలని సిఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రభుత్వం సన్నద్ధం…
Read More » -
రిప్లబిక్ డే పరేడ్ విశాఖలోనే జరగొచ్చు..?
సచివాలయం తరలింపుకు రంగం సిద్దం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు కూడా విశాఖలోనే నిర్వహించాలని యోచిస్తోందని అధికారిక వర్గాలే చెపుతున్నారు. ఈ నెల18న కేబినెట్ సమావేశంలో…
Read More » -
కేంద్రం దృష్టికి తీసుకువెళతా..పార్లమెంట్ లో పోరాడతా..! ఎంపికి గల్లా జయదేవ్
అభివృద్ధి అంటే రాజధానిని విభజించడమే అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, వైసిపి నేతలు మాట్లాడటంపై మండి పడ్డారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. సోమవారం ఆయన…
Read More » -
నేడే హైపర్ కమిటీ తొలి సమావేశం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ నీలం సాహ్ని నేతృత్వంలో హై పవర్ కమిటీ నేడు భేటీ కానుంది. వాస్తవానికి ఈ నెల5వ తేదీనే ఈ…
Read More » -
విశాఖలో తాత్కాలిక సచివాలయ కార్యకలాపాలు మిలీనియం టవర్స్లో
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారం ఓ వైపు చిలికి చిలికి గాలివానగా మారుతుంటూ మరోవైపే వైఎస్ జగన్ సర్కార్.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తరలింపు దిశగా శర…
Read More » -
జగన్ కి షాక్ ఇవ్వనున్న మోహన్ బాబు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కి సినీ నటుడు మోహన్బాబు గట్టి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఆదివారం ప్రధాని నరేంద్రమోడిని మోహన్బాబు కుటుంబ సభ్యులు కలుసుకుని దాదాపు 45…
Read More » -
గద్దె రామ్మోహన్రావు దీక్షకు చంద్రబాబు సంఘీభావం
తనపై ఉన్న కోపాన్ని అమరావతిపై చూపించొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్రావు చేపట్టిన దీక్షకు చంద్రబాబు…
Read More » -
రాజధాని మార్పుతో కట్టాల్సిన పరిహారం….72 వేల కోట్లు.!
రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే రైతులకు సుమారు రూ.72 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని వివిధ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొందరు బీజేపీ నేతలు రూ.లక్షన్నర…
Read More »




