తెలంగాణ
-
హెల్మెట్ ధరించాల్సిందే. లేని యెడల మీకు పెట్రోల్ పోయరు. ……. ఆగస్టు 15 నుంచి
మీరు పెట్రోల్ బంక్కు వెళ్తున్నారా..? ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాల్సిందే. పెట్రోల్కు వెళ్లే ముందు హెల్మెట్ ధరించాల్సిందే. లేని యెడల మీకు పెట్రోల్ పోయరు. ఈ నిర్ణయం…
Read More » -
తెలంగాణ కేబినెట్ భేటీలో మంత్రులు కీలక నిర్ణయాలు……….
తెలంగాణ కేబినెట్ భేటీలో మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. 15…
Read More » -
అభిప్రాయ సేకరణ తర్వాతే అభ్యర్థి ఖరారు
మునుగోడులో పార్టీ ఫిరాయించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుల స్థానంలో ముగ్గురు/అయిదుగురు సభ్యులతో సమన్వయ కమిటీలను నియమించి ఉప ఎన్నిక కోసం పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని కాంగ్రెస్…
Read More » -
రైతు బీమా నమోదు గడువు 13 వరకు పెంపు
రైతు బీమా నమోదు గడువును ఈ నెల 13 వరకు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెల 15 నుంచి ఈ నెల ఒకటో…
Read More » -
నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదనపు నిధుల సమీకరణ, పథకాల అమలుకు నిధుల సర్దుబాటు ప్రధానాంశాలుగా ఈ భేటీ…
Read More » -
ఎస్యువీ గ్రాండ్ విటారాను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్లో వాహనాల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మారుతి సుజుకీ పవన్ మోటర్స్లో గ్రాండ్ విటారా కారును ఆయన ప్రారంచారు. ఈ…
Read More » -
తెలంగాణ బీజేపీ కొత్త ఇన్చార్జ్గా ‘సునీల్ బన్సాల్’
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. తెలంగాణ బీజేపీలో అధినాయకత్వం మార్పులు చేపట్టింది. తెలంగాణ బీజేపీ కొత్త ఇన్చార్జ్గా సునీల్ బన్సాల్ను అధిష్టానం నియామించింది.…
Read More » -
బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠా అరెస్ట్
రాచకొండ పరిధిలో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ పేర్ల మీద లోన్స్ తీసుకుని ఎగ్గొడుతోంది.…
Read More » -
ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం…మంత్రి తలసాని
దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఫ్రీడమ్ పార్క్ లో…
Read More »






