జాతీయ వార్తలు
-
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్… కరెన్సీ నోట్ల ద్వారా కూడా వ్యాపిస్తోందంటూ సామాజిక మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారంపై అంతా అవాక్కవుతున్నా,…
Read More » -
సేవింగ్స్ అకౌంట్దారులకు పోస్టల్ శాఖ షాక్
సేవింగ్స్ అకౌంట్దారులకు పోస్టల్ శాఖ పెద్ద షాకిచ్చింది. ఆయా ఖాతాలలో ఉండాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిని పెంచుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తాజాగా నోటిఫికేష్ జారీ చేసింది.…
Read More » -
‘ఉమెన్ క్రూ’ సర్వీసు ట్రయిల్ రన్
ఆకాశంలో సగం, అవనిలో సగం అనే మహిళల కోసం ప్రత్యేక రైలును నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి విజయవాడ-గూడూరు మధ్య…
Read More » -
పొత్తూరి వెంకటేశ్వరరావు ఇకలేరు
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తన నివాసంలో మరణించినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. …
Read More » -
హోలీ పండుగకు దూరంగా ఉందాం
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తున్న తరుణంలో ఈ ఏడాది హోలీ పండుగకు దూరంగా ఉండటమే సహేతుకమని అన్నారు ప్రధాని మోడీ. ఈ మేరకు…
Read More » -
ఎన్పీఆర్, ఎన్ఆర్సి ల పై జగన్ ప్రభుత్వం యూ టర్న్
జాతీయ పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జాతీయ పౌరసత్వ నమోదుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్లోసమర్థించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు దానిని అమలు చేసేందుకు అనుమతించబోమని చెప్పడం విశేషంగా…
Read More » -
ప్రశాంత్ కిషోర్పై చీటింగ్ కేసు
రాజకీయ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్పై చీటింగ్ కేసు (420 కేసు) నమోదైంది. ఇందుకు ప్రధాన కారణం బీహార్ కీ బాత్…
Read More » -
ఎస్బిఐ లాకర్ డిపాజిటర్లకు భారీ షాక్
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో అగ్రగామిగా నిలుస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లాకర్ డిపాజిటర్లకు భారీ షాక్ ఇచ్చింది. లాకర్ డిపాజిట్లకు ఉన్న కనీస ఛార్జీని…
Read More » -
ప్రభుత్వ పాఠశాలలో ట్రంప్ సతీమణి బిజి బిజీ
భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ ఓ వైపు అధికారిక పనుల్లో బిజీగా ఉండగా… ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ట్రంప్ సతీమణి మెలానియా…
Read More »







