వార్తలు
-
ఏపీ కి మూడు రాజధానులు ఏర్పాటు అవుతాయా …?
ఏపీ కి మూడు రాజధానులు ఏర్పాటు అవుతాయేమో అని సీఎం జగన్ అన్నప్పటి నుండి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ప్రకటన చేసినప్పటి నుంచి…
Read More » -
విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు స్థలాలు కొన్నారా ?
విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చని జిల్లా వైసీపీ నేతలకు ముందే తెలుసా ? ఏపీ ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో భారీ…
Read More » -
మహిళలను టార్గెట్ చేస్తూ.. ఏకంగా 40 కోట్లు వసూలా…?
దొంగతనాలు, మోసాలు చేసేవారు ఇటీవల ఎక్కువయిపోయారు. అందులోనూ ముఖ్యంగా మోసాలు చేసేవారు ఎక్కువగా ఆడవాళ్ళనే టార్గెట్ చేసుకుంటారు. చాలా మందికి పూజలు, దైవభక్తి బాబాలను ఎక్కువగా నమ్ముతుంటారు…
Read More » -
రాజేష్ టచ్ రివర్ ‘పట్నఘడ్’ చిత్రానికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
ప్రతిష్టాత్మకంగా జరిగిన LIFFT india filmotsav – world cine Fest, Lonavala 2019లో ‘పట్నఘడ్ చిత్రం, రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఇస్మైల్ మర్చంట్…
Read More » -
రాష్ట్రంలో ఆరు శాతం కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్
రాష్ట్రంలో మద్యం ధరల పెంపు వెనుక మాఫియా హస్తం ఉందని మల్కాజ్ గిరి ఎంపి ఏ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర…
Read More » -
ప్రజలను కాదు.. ప్రచారాన్ని నమ్ముకున్ని బాబు బోల్త
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనలో ప్రజల కన్నా మీడియానే నమ్ముకొని నట్టేట మునిగినట్లు తెలుస్తుంది. బాబు అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడులపైనే…
Read More » -
సమర్ధవంతంగా ఏడాది పూర్తి
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల తారకరామారావు బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. ఏడాదిలో ఎన్నో ఒడిదుడుకులను…
Read More » -
కువైట్ రాయల్ హోమ్ హెల్త్ హాస్పిటల్స్ నర్సుల రిక్రూట్ మెంట్
కువైట్ లోని ప్రముఖ చైన్ హాస్పిటల్స్ అయిన రాయల్ హోమ్ హెల్త్, నార్కా రూట్స్ ద్వారా మహిళా నర్సులను నియమించనుంది. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉన్న…
Read More » -
క్యూలో ఉండి ఉల్లిపాయలు కొన్న మాజీ ఎమ్మెల్యే
ఆకాశాన్నంటిన ఉల్లి ధరలపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాయకాపురం మోడల్ రైతు బజార్ ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బోండా…
Read More »








