వార్తలు
-
ఉద్యోగమేదైతేనేం…? శానిటరీ కార్మికుల పోస్టుకు ఇంజనీర్లు సైతం రడీ
ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం దొరికితే చాలు… అందులో మన చదువుకు సంబంధించిన పని ఉందా లేదా అన్నది కనీసం నిరుద్యోగులు చూడట్లేదన్నది వాస్తవం. ఇక తెలుగు…
Read More » -
బంగారంపై కేంద్రం కొత్త రూల్స్..!
ప్రజలకు నాణ్యమైన బంగారాన్ని అందించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ తప్పని సరిగా ఉండాలంటూ కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీని…
Read More » -
ఫాస్టాగ్ గడువు డిసెంబర్ 15 వరకు పెంపు
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. మొదట డిసెంబర్ 1 నుండి వాహనదారులకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా… తాజాగా ఆ గడువును డిసెంబర్…
Read More » -
మాటలు కాదు చాతల జగన్…!
ముఖ్యమంత్రిగా జగన్ ఆరునెలల పూర్తి చేసుకున్నారు. 2019 మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేసి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. జగన్ ఆరు నెలల…
Read More » -
మానవ మృగాలకు కఠిన శిక్షలు విధించండి ….పవన్
యత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని మాట్లాడుకోవటానికే తప్ప ఆచరణలోకి తీసుకు రావటం లేదని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తన ఆవేదనను వ్యక్తం…
Read More » -
బాలయ్య కొడుకా… ఇలా అయ్యాడేంటి…?
టాలీవుడ్ టాప్ స్టార్ల కొడుకులు ఇండస్ట్రీలో తెగ సందడి చేసేస్తున్నారు. మెగా ఫ్యామీలీ నుంచి.. ఇటు అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోలు ఎంట్రీ ఇచ్చేసి వాళ్ళ టాలెంట్ను…
Read More » -
ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ లను జారీ చేయనున్నా ప్రభుత్వం…
జనవరి 1,2020 నుండి డిసెంబర్ 21,2021 వరకు రెండేళ్ల కాలానికిగాను ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ల కొరకు గెజిట్ నోటిఫికేషన్ను శుక్రవారం ప్రభుత్వం జారీ చేసింది.అదేవిధంగా మునిసిపాలిటీ,…
Read More » -
పసుపు-కుంకుమకు పంచేశారు….బొత్స
గత ప్రభుత్వం రైతుల భూముల లాక్కుని, రాష్ట్రానికి అప్పులు, వడ్డీలు పెంచిందే తప్ప రాజధాని అమరావతిలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ…
Read More »



