వార్తలు
-
భారీ గా పట్టుబడిన బంగారం …
ముంబై నుంచి అక్రమంగా కార్గో కొరియర్ ద్వారా తరలిస్తున్న 20 కేజీల బంగారాన్ని విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం……
Read More » -
కరోనా వైరస్ పేరు ఇపుడు కోవిడ్-2019(covid-2019)
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. పలు దేశాల్లో విజృంభిస్తూ.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న ఈ కరోనా వైరస్ పేరు మార్చాలని నిర్ణయించి ప్రపంచ ఆరోగ్య సంస్థ…
Read More » -
కొత్త ఒరవడి సృష్టించనున్న ‘ఆహా’ యాప్
తెలుగు మార్కెట్లో కొత్త ఒరవడిని సృష్టించాలనే లక్ష్యంతో మైహోం గ్రూప్ నుంచి ఆహా యాప్ను లాంచ్ అయ్యంది. ప్రతి తెలుగు వాడి గుండెలకు హత్తుకునేలా భారీ…
Read More » -
వెచ్చే నెలలో వరుస సెలవులతో ఐదు రోజులు బ్యాంకు ల బంద్…
మార్చి రెండో వారంలో అనేక బ్యాంకులు ఏటీఎం లు వరుసగా ఐదు రోజులు మూసివేయొచ్చు. బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ …
Read More » -
రాజధాని కోసం రైతుల ఆందోళనలు
రాజధాని కోసం రైతుల ఆందోళనలు ఉదృతమవుతున్నా ప్రభుత్వం మెండి పట్టువీడడం లేదు. అమరావతి కోసం ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏపీ సీఎం జగన్ వైఖరీని తీవ్రంగా…
Read More » -
స్వచ్ఛ భారత్కు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త నిర్ణయం
మీకు కిల్లి, గుట్కా, పాన్ మసాలా తినే అలవాటు ఉందా?, లేదంటే సిగరెట్లు తాగుతూ ఉమ్ములు వేసే అలవాటు ఉందా? అయితే మీకో చేదువార్త.. ఇకపై ఉమ్ములు…
Read More » -
కొత్తగా టాటూ తో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి, తన అభిమానులను ఆకట్టుకోవడానికి పవన్ ఎంతో ఇష్టంగా తన…
Read More » -
కాలువ లో పడిన కారు. తనయుడి ప్రాణాలు కాపాడిన తల్లి
ప్రమాదవశాత్తు కనేకల్ చెరువు సమీపంలోని హెచ్ఎల్సీ కాలువలోకి శుక్రవారము కారు అదుపుతప్పి పడింది ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం…
Read More » -
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘కరోనా’ ఆంధ్రా ను తాకిందా.?
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ను తాకినట్లుగా సమాచారం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ మరియు పరిసర ప్రాంతాల లోని కోళ్ల ఫారంలొ బాయిలర్ కోళ్ల…
Read More »








