వార్తలు
-
జనవరి 31న అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం :
రాష్ట్ర రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి జనవరి 31వ తేదీన భూకర్షణం, బీజావాపనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. అమరావతిలో…
Read More » -
గోడ మీద వార్తలు
గోడ మీద వార్తలు 18 – 01 – 2019 01 అసమ్మతి – రాజకీయ వ్యతిరేకులని అణిచి వేసేందుకు వాడుతున్న దేశద్రోహ చట్టాన్ని తక్షణం రద్దు…
Read More » -
ఓటర్ల నమోదు 25 వరకు అవకాశం -ఎన్నికల ప్రధానాధికారి రజత్
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తలెత్తిన ఓట్ల గల్లంతు సమస్య మళ్లీ రాకుండా జాగ్రత్తలు…
Read More » -
ఈ. బి . సి రిజర్వేషన్ల ను వ్యతిరేకిస్తూ బీసీ ల అర్థనగ్న ప్రదర్శన
అగ్ర కులాలు తమకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమాలు చేయకపోయినా కేంద్రం అగ్ర కులాల్లో వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘాల…
Read More » -
గోడ మీద వార్తలు
గోడ మీద వార్తలు 09 – 01 – 2019 01 ప్రత్యే పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఇవ్వొచు – ఐనా EBC రిజర్వేషన్ బిల్లుని చట్టంగా మార్చటానికి…
Read More » -
రిజర్వేషన్ బిల్ ఎన్నికల స్టంటే : గంటా
విధి విధానాలు చర్చించకుండా హడావిడిగా బిల్లు పెట్టడం ఖచ్చితంగా ఎన్నికల స్టంటే నని ఏ పి మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం…
Read More » -
*నేడు బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’విడుదల*
ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు సమయం ఆసన్నమైంది. భారీ అంచనాల నడుమ ఈ బయోపిక్ మొదటిభాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఈరోజు (జనవరి 9న) విడుదలకానుంది.…
Read More » -
విద్యుత్ చార్జీలు యథాతధం…..
రానున్న ఆర్ధిక సంవత్సరానికి విద్యుత్ చార్జీలు పెంచబోమని ఏపి ఇఆర్సి కి ఇంధన శాఖ సలహదారు రంగనాధం ప్రభుత్వం తరపున విద్యుత్ నియంత్రణ మండలికి సమాధానమిచ్చారు. అటు…
Read More »





