Eeroju
- All
‘స్క్రీన్ ప్లే’. చిత్రానికి‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’ అన్నది ట్యాగ్ లైన్
పరిశ్రమ పరిశ్రమలో ‘స్క్రిప్ట్ డాక్టర్’గా సుప్రసిద్ధులైన కె.ఎల్.ప్రసాద్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం ‘స్క్రీన్ ప్లే’.…
Read More » - All
పెళ్లి కోసం పురుషునిగా మారిన లేడీ కానిస్టేబుల్
ఆమె ఓ కానిస్టేబుల్ కానీ ఓ యువతిని చూడగానే మనసు పారేసుకుంది. ఆ యువతి అందానికి దాసోహమైపోయింది. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఇద్దరూ అడవారే కావటంతో…
Read More » - All
శివసేన, ఎన్సీపీ మధ్య అప్పుడే లుకలుకలు
మహారాష్ట్రలో అఘాడీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా మూడు నెలలు కాకముందే కుమ్ములాటలు ఆరంభమయ్యేలా కనిపిస్తోంది. సీఏఏ, ఎన్పీఆర్ విషయంలో శివసేన, ఎన్సీపీ మధ్య అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి.…
Read More » - All
‘మిస్ ఇండియా’ గా వస్తున్న ‘మహానటి’
జాతీయ నటిగా అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు తెలుగులో ఓ హీరోయిన్కు ఇంతగా నటించే స్కోప్ ఉంటుందా అని…
Read More » - All
`హిట్` సినిమా ట్రైలర్ విడుదల
`ఫలక్నుమాదాస్` వంటి సక్సెస్ఫుల్ మూవీతో హీరోగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై రూపొందుతోన్న…
Read More » - All
‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న చిత్రం ‘నారప్ప‘
వరుసగా యూత్ కాంబినేషన్ చిత్రాలు చేస్తూ, హిట్లతో దూసుకుపోతున్న వెంకటేష్ మరోమారు హీరోగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప‘. తమిళ్లో బ్లాక్బస్టర్ గా నిలచిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్…
Read More » - All
ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సుకు ముఖ్య అతిధిగా పవన్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. గురువారం విజ్ఞాన భవన్లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరు…
Read More » - All
వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర
తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర మంగళవారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో…
Read More » - All
సినీ దర్శకుడు వీరశంకర్ కి పితృవియోగం!!
ప్రముఖ దర్శకులు వీరశంకర్ తండ్రిగారు బైరిశెట్టి సత్యనారాయణ (83) మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలలోనితణుకు పక్కన ఉన్న చివటం గ్రామం లో స్వర్గస్తులయ్యారు. వారికి ముగ్గురు కుమారులు. (వేణుగోపాలరావు,…
Read More »








