Eeroju
- All
తన ఇంటిని కంచి మఠానికి అప్పగించేందుకు నెల్లూరు చేరుకున్నబాలసుబ్రమణ్యం
లెజెండరీ సింగర్, ఎస్పీ బాలసుబ్రమణ్యం మరోమారు తన పెద్దమనసు చాటుకున్నారు. నెల్లూరులో . తిప్పరాజువారి వీధిలోని ఉన్న తన ఇంటిని కంచి మఠం సంస్కృత- వేద…
Read More » - All
శ్రీవారి సేవలో రోజా
తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన విమర్శలు…
Read More » - All
సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు గారికి నివలర్పిస్తున్న మోహన్బాబు
సినీ క్రిటిక్స్ పసుపులేటి రామారావు గారి మృతి పట్ల సినీ పరిశ్రమ నివాళులర్పిస్తోంది. ఈ క్రమంలోనే నటుడు, నిర్మాత మోహన్బాబు ఓ ప్రకటన విడుదల చేస్తూ… “నాకు…
Read More » - All
కొత్త దర్శకుడి తో సాయి ధరమ్ తేజ్
శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్ .…
Read More » - All
ఈరోజు పంచాంగం
ఓం శ్రీ గురుభ్యోనమః ఫిబ్రవరి 12, 2020 శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘ మాసం బహుళ పక్షం తిధి :తదియ ఉ7.14 తదుపరి…
Read More » - All
పెళ్లి తర్వాత వరుస విజయాలు సాధించిన సమంత
టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత అక్కినేని ఈ మధ్య ఏ సినిమా చేసినా విజయవంతమవుతుంది. పెళ్లయిన తర్వాత కథానాయికలకు ప్రాధాన్యం తగ్గుతుంటుంది. కాని ఆమె విషయంలో ఇది నిజం…
Read More » - All
సీనియర్ జర్నలిస్టు పై మెగాస్టార్ దిగ్ర్భాంతి….
సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పసుపులేటి మరణ వార్తపై ఆయన మీడియాలో మాట్లాడుతూ ఆయన నాకు…
Read More » - All
అర్జున్ రెడ్డి ప్రభావం పోయిందా ..
మికుల రోజు ఫిబ్రవరి 14న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవ్వర్ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అన్నపూర్ణ 7 ఏకర్స్లో జరిన ప్రత్యేక…
Read More » - All
అమలులేని చట్టానికి ఫిర్యాదు ఎలా స్వీకరిస్తామంటున్న పోలీసులు
జగన్ మిడిమిడి జ్ఞానంతో అతితెలివి ప్రదర్శించి కక్షసాధింపే లక్ష్యంగా పాలన చేస్తున్నారని, వైకాపా సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు…
Read More »








