All
-
పరశురామ్ కాంబినేషన్తో నాగచైతన్య
ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నాగచైతన్య – పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే…
Read More » -
గోడ మీద వార్తలు
01 . త్వరలో దేశంలో ఎక్కడ నుండైనా ఓటేసే అవకాశం కల్పించే ఆలోచనలో – ఎన్నికల కమిషన్ … బయోమెట్రిక్ సిస్టం పెట్టి థంబ్ ఇంప్రెషన్ తో…
Read More » -
ఈరోజు పంచాంగం
ఓం శ్రీ గురుభ్యోనమః ఫిబ్రవరి 13, 2020 శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘ మాసం బహుళ పక్షం తిధి:పంచమి రా2.30 తదుపరి షష్ఠి …
Read More » -
కరోనా వైరస్ పేరు ఇపుడు కోవిడ్-2019(covid-2019)
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. పలు దేశాల్లో విజృంభిస్తూ.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న ఈ కరోనా వైరస్ పేరు మార్చాలని నిర్ణయించి ప్రపంచ ఆరోగ్య సంస్థ…
Read More » -
రాజధానిపై ప్రజలు కూడా సానుకూలంగా లేరు …
విశాఖపట్నంలో రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సానుకూలంగా లేరని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖలో రాజధాని వస్తే తమ ప్రశాంతతకు భంగం కలుగుతుందని…
Read More » -
తన ఇంటిని కంచి మఠానికి అప్పగించేందుకు నెల్లూరు చేరుకున్నబాలసుబ్రమణ్యం
లెజెండరీ సింగర్, ఎస్పీ బాలసుబ్రమణ్యం మరోమారు తన పెద్దమనసు చాటుకున్నారు. నెల్లూరులో . తిప్పరాజువారి వీధిలోని ఉన్న తన ఇంటిని కంచి మఠం సంస్కృత- వేద…
Read More » -
శ్రీవారి సేవలో రోజా
తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన విమర్శలు…
Read More » -
సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు గారికి నివలర్పిస్తున్న మోహన్బాబు
సినీ క్రిటిక్స్ పసుపులేటి రామారావు గారి మృతి పట్ల సినీ పరిశ్రమ నివాళులర్పిస్తోంది. ఈ క్రమంలోనే నటుడు, నిర్మాత మోహన్బాబు ఓ ప్రకటన విడుదల చేస్తూ… “నాకు…
Read More » -
కొత్త దర్శకుడి తో సాయి ధరమ్ తేజ్
శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్ .…
Read More »








