ఆంధ్రప్రదేశ్
-
ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు సైతం రాజధాని సెగ
రోజు రోజుకీ అమరావతి ఉద్యమం ఉదృతమవుతోంది. గత 60 రోజులుగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపు ప్రక్రియని కొనసాగిస్తునే…
Read More » -
ఏసీబీ వలలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ సర్వేయర్ శ్రీ D. కోటేశ్వరరావు
నిన్న (ది.19.2.2020) సాయంత్రం ఫిర్యాది అయిన M సోమి ప్రసాద్, అనంతపురం అను వాని వద్ద నుండి లంచంగా 7 లక్షల రూపాయలు, అతనికి సంబంధించిన ఇళ్ల…
Read More » -
ఆర్టీసీ నగదు రహిత ప్రయాణానికి శ్రీకారం
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణం ద్వారా ప్రయాణీకులను ఆకట్టుకోవాలని నిర్ణయించి, తమ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ…
Read More » -
ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సుకు ముఖ్య అతిధిగా పవన్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. గురువారం విజ్ఞాన భవన్లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరు…
Read More » -
వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర
తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర మంగళవారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో…
Read More » -
ఎపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్
ఏపీ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈమేరకు 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్…
Read More » -
టిడిపి ప్రజా చైతన్యయాత్ర ఆరంభం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నవిధానాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి ప్రజా చైతన్యయాత్రను చేపట్టింది. దాదాపు 100…
Read More » -
ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత పాలన నడుస్తోందన్న పురంధేశ్వరి
నిన్న మొన్నటి వరకు బిజెపిలో సైలెంట్ గా ఉన్న నేతలంతా ఒక్కసారిగా వైసిపి పై వైలెంట్గా మారిపోయారు. మంగళవారం కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి…
Read More » -
జగన్ ప్రభుత్వానికి ఝలక్
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూలు కులాల కార్పొరేషన్ ను మూడు కార్పొరేషన్లుగా విభజించి, ఓ ముగ్గురికి పదవులు కట్టబెట్టింది. అయితే ఇది చెల్లదంటూ హైకోర్టు ధర్మాసనం…
Read More »








