ఆంధ్రప్రదేశ్
-
కొత్త పొత్తుల శక్తి ఎంత.?
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని పెద్దల మద్దతుతోనే రాజధాని మార్చుతున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. కేంద్రానికి చెప్పకుండా ఏమీ చేయడం…
Read More » -
సీబీఐ కోర్టులో సీఎం జగన్కు చుక్కెదురు..
సీబీఐ కోర్టులో సీఎం జగన్కు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. డిశ్చార్జి పిటిషన్లన్నంటినీ కలిపి విచారించాలని గతంలో జగన్…
Read More » -
ఏపీ రాజధాని పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఏపీ రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజన…
Read More » -
అపరిపక్వ నిర్ణయాలతోనే ఆర్ధిక కష్ఠాలు
అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు అందరినీ తమవైపుకు తిప్పుకునేలా వారి వారి ఖాతాలలో పెద్ద మొత్తాలను డిపాజిట్ చేసే పనిలో ఏపిలో జగన్ ప్రభుత్వం ఉంది. ఇలా…
Read More » -
టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు…
రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్ హోటల్లో బీజేపీ నేతలతో కీలక…
Read More » -
పవన్… నడ్డా బందరు లడ్డూలిచ్చాడా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సీపీఐ నాయకుడు రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తమతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు ఎలా బీజేపీకి దగ్గరవుతారని విమర్శించారు. బీజేపీతో…
Read More » -
చోరీ యత్నం తో ఏటిఎం లోషార్ట్ సర్క్యూట్
ఏటిఎంని చోరి చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించగా అది కాస్తా షార్ట్ సర్క్యూట్ అయ్యి చివరకి ఏటిఎం మంటల్లో చిక్కుకున్న ఘటన అనంతపురం జిల్లాలలో జరిగింది. గురువారం…
Read More » -
బీజేపీ, జనసేన భేటీ పరిణామాలేమిటంటే…?
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంతో మారుతున్నాయి. బిజెపి అధినాయకత్వం సూచలతో తిరిగి ఆ పార్టీతో కలసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సై అనటంతో రాష్ట్రంలోనూ…
Read More » -
ఘోర రోడ్డు ప్రమాదం రెండు కార్లు ‘డీ’ నలుగురు మృతి
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి.. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.. క్షతగాత్రుల్ని…
Read More »








