జాతీయ వార్తలు
-
ఢిల్లీలో త్రిముఖపోరు ఖాయమైనట్టే మరి ఢిల్లీ పీఠం ఎవరిదో..?
ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలలో నామినేషన్ వేసేందుకు చివరి తేదీ సమీపిస్తున్న కొలది అక్కడి రాజకీయ పరిణామాలు క్షణం క్షణం మారిపోతున్నాయి. ఎలాగైనా సరే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు…
Read More » -
22న యథా ప్రకారం ఉరిశిక్ష అమలు
ఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు లైన్క్లియరైంది. ఈ కేసులో ముఖేశ్కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో ఉరిశిక్ష అమలకు…
Read More » -
సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన పంజాబ్.
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.…
Read More » -
తిరుపతి కి ధీటైన మందిరం నిర్మిస్తారా …
అయోధ్య భూ వివాదం లెక్క తేలడంతో ఇప్పుడు రామ మందిర నిర్మాణం ఎలా ఉండబోతోందనే దానిపై చర్చ మొదలైంది. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సహకారంతో రామ జన్మభూమి…
Read More » -
జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఉచ్చు బిగించనుందా…
అందరూ అనుకున్నట్టుగా తమిళనాడులో శశికళకు జరిగినట్టు ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు జరగవచ్చు అనే దానిలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రచారం మాత్రం బాగా…
Read More » -
‘ఒక్క ముద్దు ఇవ్వండి పోప్’….‘కొరకనంటేనే’
వాటికన్ సిటీ పోప్ ఫ్రాన్సిస్ మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూఇయర్ వేడుకల్లో చేయి లాగినందుకు ఓ మహిళ చేతిని కొట్టి వెనక్కి లాక్కోవడంతో అది వివాదాస్పదమైంది. అనంతరం…
Read More » -
స్ట్రేలియా ని వణికిస్తున్న కార్చిచ్చు
అతి పెద్ద దేశంగా పేరుగావించిన ఆస్ట్రేలియా ఇప్పుడు కార్చిచ్చు కారణంగా దయనీయ పరిస్థితిలోకి జారుకుంది. ఇప్పటి వరకూ సుమారు 50 కోట్లకుపైగ జీవరాసులు చనిపోగా.. మంటల్లో చిక్కుకొని…
Read More » -
‘ట్రంప్’ను చంపి తెస్తే 80 మిలియన్ డాలర్లు … ఇరాన్ ప్రకటన
ఇరాన్ పగతో రగిలిపోతుంది. దెబ్బకు దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తోంది. అమెరికాపై కసితో రగిలిపోతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ఇందు కోసం ప్రణాళికలు రచిస్తోంది ఇరాన్. సైనిక…
Read More » -
న్యూడ్ ఫొటోలతో విరాళాల సేకరిస్తున్నా…
2019 సెప్టెంబర్ 23న ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కు సాయంగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే…
Read More »







