వార్తలు
-
మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో శివాలయాలకు భక్తులు
శుక్రవారం రాత్రి 11.30 సమయంలో లింగోద్భవ సమయం కావటంతో శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులు బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం …
Read More » -
గోదావరి లో పుణ్య స్నానాలు
*గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నా వేలాది మంది భక్తులు* *మహా శివరాత్రి ని పురస్కరించుకుని కోటిలింగాలలో పోటెత్తిన భక్తులు,* *శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్న ఆలయ…
Read More » -
సామాన్య భక్తులకు అందుబాటులో శ్రీవారి కల్యాణం లడ్డూ..!
ప్రపంచంలో ఏ ఆలయంలోనూ లభించని అద్భుత రుచి, కమ్మదనం తిరుపతి లడ్డుకి మాత్రమే ఉందనటంలో సందేహం లేదు. అసలు తిరుమల తిరుపతి వెళుతున్నామని ఎవరైనా అంటే మాకూ…
Read More » -
సూర్యప్రభ వాహనంపై ధన్వంతరిగా కల్యాణ శ్రీనివాసుడు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ధన్వంతరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00…
Read More » -
‘అమరావతి’ మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు
ఇప్పటికే తాడేపల్లి, మంగళగిరి మండల పరిధిలోని గ్రామాలను స్థానిక పురపాలక సంస్థల్లో కలుపుతున్నట్లు ప్రకటించి, రాజధాని పరిధి నామమాత్రంగా మార్చేసిన ప్రభుత్వం తాజాగా రాజధాని పరిధిలోని తుళ్లూరు…
Read More » -
కుర్రకారుని నిద్రపట్టనివ్వటం లేదా ….
సినిమాల్లేక మరో అవకాశం అంటూ నిర్మాతల వెంట తిరిగినా ఫలితంలేని హీరోయిన్లు లో చాలా మంది ఈ మధ్య హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో…
Read More » -
ఆదివారం ప్రారంభించిన మూడో ప్రయివేట్ రైలు
ప్రధాని మోదీ ఈ ఆదివారం ప్రారంభించిన.. దేశంలో మూడో ప్రయివేట్ రైలు కాశీ మహాకాళ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేందుకు దేశం నలుమూలలనుండి ప్రయాణికులు తరలి వస్తున్నారు. ఎందుకంటే..? వారణాసి-ఇండోర్…
Read More » -
భర్తను చంపి ప్రియుడితో అక్రమసంబంధం
కట్టుకున్న భర్త ను కైలాసానికి పంపేసి తన అక్రమ సంబంధాలను కొనసాగించాలనుకుని అడ్డంగా బుక్ అయ్యి… ఇప్పుడు ప్రియులతో పాటు జైలు ఊచలు లెక్కిస్తున్న ఓ ప్రభుత్వ…
Read More » -
డి.హీరేహాళ్ జంట హత్యల కేసు ఛేదింపు
* కన్న కొడుకే ప్రధాన నిందితుడు… కొడుకు సహా ఇద్దరు అరెస్టు * పోలీసులను తప్పుదోవ పట్టించేలా ఫిర్యాదు * పోలీసుల చాకచక్యంతో అసలు విషయాలు వెలుగులోకి…
Read More »








