వార్తలు
-
గురువారం నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
కరోనా కేసులు భారతావనిలో పెరుగుతున్న నేపథ్యంలో దీనిని కట్టడి చేయడం కోసం పౌరులు వీలున్నంత రోడ్లపైకి రావద్దని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ క్రమంలోనే జనసమూహాలను నియంత్రించే పనిలో పడ్డాయి. ఇప్పటికే స్కూళ్లు, సినిమా థియేటర్లు మూతపడగా.. తాజాగా దేశ వ్యాప్తంగా పలు ఆలయాలు సైతం…
Read More » -
కరోనా వల్ల శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు వాయిదా
ప్రతి యేటా తన జన్మదినోత్సవంతో పాటు తిరుపతి లోని శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవాన్ని మార్చి 19వ తేదీన జరిపే మోహన్ బాబు తాజాగా ఈ వేడుకలను వాయిదా…
Read More » -
బాహుబలి నే గడగడ గడగడ లాడించిన కరోనా
కడవడంత గుమ్మడి కాయ అయినా కత్తిపీటకు లోకువే… అవును మరీ… ప్రపంచాన్ని ఒకే ఒక సినిమాతో తన వైపుకు తిప్పుకున్న బాహుబలి అయినా చైనా నుంచి విశ్వ…
Read More » -
వర్మ పై మనసు గాయిత్రి గుప్తా..!
వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మను పెళ్లాడాలనుకున్నానంటూ నటి గాయత్రీ గుప్తా చేసిన కామెంట్లు తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మీటూ సమయంలో గాయత్రి అనేక…
Read More » -
ట్రంప్లో వచ్చిన మార్పులపై చర్చ …
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన కు కుటుంబంతో సహా సోమవారం వచ్చేసి సబర్మతీ ఆశ్రమం, తాజ్, మోరాటే స్టేడియంలో ఇలా తెగ బిజీ బిజీగా…
Read More » -
తాజ్ మహల్ కు ట్రంప్ దంపతులు
భారత్ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించారు. అహ్మదాబాద్…
Read More » -
గాంధీజీ సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్
గాంధీజీ సబర్మతీ ఆశ్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీ సమేతంగా కలియదిరిగి మోడీకి ధన్యవాదాలు చెపుతూ రాసిన వ్యాఖ్యలు ఓవైపు సామాజిక మీడియాలో దుమారం సృష్టిస్తుంటే…
Read More » -
ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో తిరుపతిలో అన్నమయ్య సంకీర్తనలు
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో అన్నమయ్య సంకీర్తనల అఖండ మహాయజ్ఞం కార్యక్రమం నిర్వహించనున్నట్టు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య భమిడిపాటి విశ్వనాథ్…
Read More » -
జైళ్ళలో ఉన్న ఖైదీలకు కూడా కరోనా వైరస్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు ఆది మూలమైన చైనాలో విజృంభిస్తోంది. వేలసంఖ్యలో జనం ఆసుపత్రుల పాలవుతు, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 2247గా ఉంది. వైరస్ బారిన…
Read More »








