వార్తలు

  • గురువారం నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

    కరోనా కేసులు భార‌తావ‌నిలో పెరుగుతున్న నేప‌థ్యంలో  దీనిని కట్టడి చేయడం కోసం పౌరులు వీలున్నంత రోడ్ల‌పైకి రావ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేసిన   కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ క్ర‌మంలోనే   జనసమూహాలను నియంత్రించే ప‌నిలో ప‌డ్డాయి.  ఇప్పటికే స్కూళ్లు, సినిమా థియేటర్లు మూతపడగా.. తాజాగా దేశ వ్యాప్తంగా పలు ఆలయాలు సైతం…

    Read More »
  • కరోనా వల్ల శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు వాయిదా

    ప్రతి యేటా తన జన్మదినోత్సవంతో పాటు తిరుప‌తి లోని శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవాన్ని మార్చి 19వ తేదీన జ‌రిపే మోహన్ బాబు తాజాగా ఈ వేడుకలను వాయిదా…

    Read More »
  • బాహుబ‌లి నే గ‌డ‌గ‌డ గడగడ లాడించిన కరోనా

    క‌డవ‌డంత గుమ్మ‌డి కాయ అయినా క‌త్తిపీట‌కు లోకువే… అవును మ‌రీ…  ప్ర‌పంచాన్ని ఒకే ఒక సినిమాతో త‌న వైపుకు తిప్పుకున్న బాహుబ‌లి అయినా  చైనా నుంచి విశ్వ…

    Read More »
  • వర్మ పై మనసు గాయిత్రి గుప్తా..!

    వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను పెళ్లాడాల‌నుకున్నానంటూ  న‌టి గాయ‌త్రీ గుప్తా చేసిన కామెంట్లు తాజాగా ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.   మీటూ స‌మ‌యంలో గాయత్రి అనేక…

    Read More »
  • ట్రంప్‌లో వ‌చ్చిన మార్పుల‌పై చర్చ …

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన కు కుటుంబంతో స‌హా సోమ‌వారం వ‌చ్చేసి స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మం, తాజ్,  మోరాటే స్టేడియంలో  ఇలా తెగ బిజీ బిజీగా…

    Read More »
  • తాజ్ మహల్ కు ట్రంప్ దంపతులు

    భారత్ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు    ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించారు. అహ్మ‌దాబాద్…

    Read More »
  • గాంధీజీ స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మంలో ట్రంప్

    గాంధీజీ స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌తీ స‌మేతంగా క‌లియ‌దిరిగి మోడీకి ధ‌న్య‌వాదాలు చెపుతూ రాసిన వ్యాఖ్య‌లు ఓవైపు సామాజిక మీడియాలో దుమారం సృష్టిస్తుంటే…

    Read More »
  • ఫిబ్ర‌వ‌రి 24, 25వ తేదీల్లో తిరుపతిలో అన్నమయ్య సంకీర్తనలు

    తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఫిబ్ర‌వ‌రి 24, 25వ తేదీల్లో అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్టు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య భ‌మిడిపాటి విశ్వ‌నాథ్…

    Read More »
  • జైళ్ళలో ఉన్న ఖైదీలకు కూడా కరోనా వైరస్

    ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కరోనా వైరస్ కు ఆది మూల‌మైన చైనాలో విజృంభిస్తోంది. వేల‌సంఖ్య‌లో జ‌నం ఆసుప‌త్రుల పాల‌వుతు, ఇప్ప‌టికే  ప్రపంచ వ్యాప్తంగా 2247గా ఉంది. వైరస్‌ బారిన…

    Read More »
Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker