వార్తలు
-
ప్రశాంతంగా అయ్యప్ప దర్శనం
శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలో 41 రోజుల మండల దీక్షా పూజలు నేటితో ముగియనుండటంతో భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం సాయంత్రం మండల పూజ నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నామని…
Read More » -
బాయ్ఫ్రెండ్తో షికార్లు కొడుతూ… తల్లిదండ్రులకు అలా చెప్పిందా…?
ఈ మధ్య కాలంలో సినిమాలు ప్రభావం పిల్లల్లో బాగా కనపడుతుందనే చెప్పాలి. సినిమాలు చూసి చెడిపోతున్నారో… లేక స్వతహాగా వాళ్ళకొచ్చే ఐడియాలో తెలియట్లేదుగాని యువత మాత్రం బాగా…
Read More » -
ముత్తూట్ ఫైనాన్స్లో భారీ ‘చోరీ’
ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో అత్యంత భారీ దొంగతనం జరిగింది. బెంగళూరు, పులకేశినగర్ సమీపంలోని బాణసవాడి హెణ్ణూరు రోడ్లోని లింగరాజపురం బ్రిడ్జి సమీపంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి…
Read More » -
‘నేతన్న నేస్తం’ అందక యువకుడి ఉరి
అనంతపురం జిల్లా సోమందేపల్లి దారుణం చోటుచేసుకుంది . చేనేత కార్మికుల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి…
Read More » -
యువకుడిపై సామూహిక లైంగిక దాడి…
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వికృత ఘటన చోటుచేసుకుందని.. ఒక 22 ఏళ్ల యువకుడిపై నలుగురు వ్యక్తులు కదులుతున్న కారులో మూడు గంటల పాటు సామూహిక…
Read More » -
అలుపెరగని అమరావతి ఆందోళనలు
మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాజధాని అమరావతిలో నిరసన సెగలు రాజేసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఆందోళనలు…
Read More » -
జెట్ ఎయిర్ వేస్ దక్కేదెవరికి?
నిన్నమొన్నటి వరకు దేశీయ విమాన రంగంలో తనదైన మార్కు చూపిస్తూ వెలుగు వెలిగిన జెట్ ఎయిర్వేస్ సంస్థ రూ.8,500 కోట్లకుపైగా అప్పులు పాలై చివరి తన విమాన…
Read More » -
లంబసింగి అందాలు… చూడాలని ఉందా !
నులివెచ్చని సూర్యకిరణాలు తాకుతుండగా, ప్రకృతి అందాలను చూసి పులకరించాలనుకునే యాత్రికులు, ప్రకృతి ప్రేమికులు అరకులోయ అందాలను వీక్షించాలని, లంబసింగి మంచుతెరల్లో తేలియాడాలని అనుకుంటారు. అందునా శీతాకాలం పర్యాటకుల…
Read More » -
2020 న్యూయర్ సెలబ్రేషన్స్లో భాగంగా యువతకు షాక్…
2020 న్యూయర్ సెలబ్రేషన్స్లో భాగంగా యువతకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. ఈసారి జరిగే వేడుకలకు సింగిల్స్కి ఎంట్రీ లేదని చెప్పారు. కపుల్ ఎంట్రీస్ కానీ లేదా…
Read More »





