వార్తలు
-
ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం చెందారు. ఆదివారం రాత్రి అనంతపురం నుంచి విజయవాడకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. కర్నూలు జిల్లా డోన్ వద్దకు…
Read More » -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఈరోజు ఉదయం తొమిది గంటల నుండి ఏ పి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈనేపథ్యం లో ఆదివారం అసెంబ్లీ లోని వైసీపీ శాసన సభాకార్యాలయం లో వ్యూహాకమిటీ…
Read More » -
కట్నం కోసం కోడలికి నిప్పు పెట్టిన అత్త
వరకట్న వేధింపులకు ఓ చిన్నారి పెళ్లికూతురు బలైంది. పెళ్లైన రెండు నెలలకే అత్తింటి వారు కట్నం తేవాలని డిమాండ్ చేసి, చివరకు కోపంతో పెట్రోల్ పోసి తగులబెట్టారు.…
Read More » -
రైతు సమస్యలపై పవన్ నిరాహార దీక్ష…!
రైతు సమస్యలపై అసెంబ్లీ లో జగన్ నోరు విప్పాలని రైతులకు న్యాయం చెయ్యాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. లేదంటే ఈనెల 12 న కాకినాడ లో…
Read More » -
తిరుమల బూందీ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం …..
తిరుమల శ్రీ వారి ఆలయంలో ఉన్న బూందీ తయారీ పోటు లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. వాటిని ఆర్పేప్రయత్నం చేసిన అగ్నిమాపక సిబ్బంది బూందీ తయారీలో ఉపయోగించే నెయ్యి…
Read More » -
గ్రేటర్ చిరంజీవి యువత అధ్యక్షుడు హఠాన్మరణం
గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ ఆదివారం ఉదయం గుండెపోటు తో మరణించారు. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి హటాహుటిన తన అభిమాని…
Read More » -
పెళ్లికాని జంట ఒకే గదిలో ……
పెళ్లి కాని జంట ఒకే గదిలో ఉండటం నేరంగా పరిగణించలేమంటూ మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలలోకి వెళితే తమిళనాట, కోయంబత్తూరులోని పోలీసులకు…
Read More » -
సెల్లు కొంటె ఉల్లి ఉచితం
ప్రస్తుత పరిస్థితుల్లో మన దగ్గర ఉల్లిపాయలకు రెక్కలు రావటటంతో కేజీ ధర సెంచరీ దాటేసింది. రోజురోజుకు ఆకాశాన్నిఅంటుతున్న నేపథ్యంలో సామాజికి మీడియాలో ఈ విషయంపై సెటైర్లు, టిక్…
Read More » -
దిశా నిందితులు ఎన్కౌంటర్పై నయన ట్వీట్
షాద్ నగర్ దిశ అత్యాచార ఘటన నిందితులను ఎన్కౌంటర్లో కాల్చి చంపిన తీరు సంచలనం సృష్టించింది. హైదరాబాద్ పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రజలు, సినీ స్టార్స్ కూడా హర్షం…
Read More »







