వార్తలు
-
దిశా కేసు సీన్ రీకనస్ట్రక్షన్ చేయనున్న అధికారులు
హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన దిశ హత్యాచార నిందితులకు తక్షణమే కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటీవలే కేసును వేగంగా విచారించి, నిందితులకు…
Read More » -
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..10మంది మృతి
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది దుర్మరణం పాలయ్యారు. అలాగే మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు.వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు…
Read More » -
గోడ మీద వార్తలు
01 . యాదాద్రిలో మహా అపచారం – శిల్పులు గుడిలో స్వయంభూ విగ్రహానికీ ఉలితో చెక్కి మార్పులు చేర్పులూ చేసారని వార్తలు … దొరే పూనుకుంటే ఉలి…
Read More » -
గుల్బర్గాలో దారుణం… అక్క కోసం వచ్చి చెల్లిని…?
ప్రస్తుతం జరిగే నేరాలకు ఒక హద్దు అదుపు అనేది లేకుండా పోతుంది. అందులోనూ మహిళల పై అరాచకాలు ఎక్కువయ్యాయి. ఇటీవలె గుల్బర్గాలో ఇలాంటి దారుణమే ఒకటి చోటుచేసుకుంది.…
Read More » -
వైసీపీ కి ఆ ఒక్కడే సింహ స్వప్నం కానున్న డా?
జన సేన పార్టీ ని బీజేపీ లో విలీనం చేస్తున్నారని సాక్షి టీవీ లో ప్రసారం చేస్తోంది , నిన్న మొన్నటివరకూ పవన్ కళ్యాణ్ పేరు ను…
Read More » -
గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణి చేసిన మంత్రి అజయ్
పల్లె పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈరోజు ఖమ్మంలో పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ…
Read More » -
ఖమ్మంలో ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
-నిందుతుల నుంచి నలబై మూడు లక్షల ఆరువై ఆరు వేల రూపాయల విలువ చేసే చోరి సొత్తు స్వాధీనం.* (1Kg.40 గ్రాముల బంగారం , 09 కేజీల…
Read More » -
భక్త రామదాసు జయంతి ఉత్సవాలకు సిద్ధం కండి –కలక్టర్ ఆర్వీ కర్ణన్
నేలకొండపల్లి, డిశంబర్ 4 జనవరి చివరి వారంలో జరుగు భక్తరామథాసు జయంతి ఉత్సవాలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు బుధవారం మండల…
Read More » -
ఖమ్మం సమీపంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు. ప్రమాదానికి స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం సమీపంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళుతున్న…
Read More »







