వార్తలు
-
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం
తగలబడుతున్న షాపులు మంటలు ఆర్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు. మంటల ధాటికి భయంతో పరుగులు తీస్తున్న జనాలు అగ్ని ప్రమాదం తో సందర్శకుల…
Read More » -
కొత్త కేబుల్ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమలు
కొత్త కేబుల్ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. జనవరి 31 వరకూ పాత ధరలే ఉంటాయి. కొత్త నిబంధనలు అమలు చేయడానికి కేబుల్ ఆపరేటర్లు,…
Read More » -
ఎన్నికల వేళ బీసీల బాట!
గడచిన నాల్గున్నరేళ్లుగా బిసి ల ఊసెత్తని టి డి పి ఎన్నికలు దగ్గరి కి వస్తున్న వేళ సడన్ గా బిసి లపై ఎక్కడలేని ప్రేమా పుట్టుకొచ్చి వరాల…
Read More » -
23 ప్రాంతాల్లో మినీ థియేటర్లు-ఆర్టీసీ స్థలాల ఎంపిక పూర్తి-విజయవాడకు అధికారుల బృందం
23 ప్రాంతాల్లో మినీ థియేటర్లు ఆర్టీసీ స్థలాల ఎంపిక పూర్తి చలన చిత్ర అభివృద్ధి సంస్థకు 15 జాగాలు విజయవాడకు అధికారుల బృందం అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు…
Read More » -
ఖాళీ స్థలాల్లోనే మినీ థియేటర్లు
23 చోట్ల ఏర్పాటు, 33ఏళ్ల పాటు లీజు మినీ థియేటర్లతో 3.11 కోట్ల రాబడిఃసునీల్శర్మ బస్టాండ్లలో ఏర్పాటు చేయాలనుకున్న మినీ థియేటర్లను సంస్థకు సంబంధించిన ఖాళీ స్థలాల్లోనే…
Read More » -
టీడీపీ, వైసీపీ ల సహకారం తో జనసేన కు 75 సీట్లు రావచ్చని అంచనా
తెలుగుదేశం పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో TDP సొంతంగా చేయించుకున్న సర్వే లపై హై లెవల్ కమిటీ మేధో మధనం జరిగిందట… ఈ సర్వే ల్లో *TDP కి…
Read More » -
అప్పుల ఊబి లో ఏపీ —కన్నాలక్ష్మీనారాయణ
చంద్ర బాబుకు ప్రజలు అధికారం అప్పగిస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాడని,.రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు దోచుకున్నది చాలక మరో ఐదేళ్లు దోచుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అడ్డదారులన్నీ తొక్కుతున్నారని, ఆయన్ను ప్రజలు…
Read More » -
గుంటూరు లో జనసేన “శంఖారావం”
ఈరోజు సాయంత్రం (ఆదివారం)గుంటూరు లోని ఎల్ ఈ ఎం పాఠశాల మైదానం లో జనసేన పార్టీ శంఖారావం సభ నిర్వహించనున్నారు ఈ సభకు జనసేన పార్టీ అధ్యక్షుడు…
Read More » -
“న్యూ ఇండియా” ని నిర్మించడానికి కట్టుబడి ఉన్నాం —ప్రధాని
రానున్న రోజులలో భారతదేశం ప్రపంచం లో అతిపెద్ద 5వ ఆర్ధిక దేశం గా ఆవిర్భవించనుందని ప్రధాని నరేంద్ర మోది అన్నారు శుక్రవారం న్యూఢిల్లీ లో జరిగిన భారత్…
Read More »



