- ఆంధ్రప్రదేశ్
మంజూరైన గృహాలు 69,300…..పూర్తయ్యింది రెండు వేలే…….!ప్రారంభమేకాని 35వేల ఇళ్లు
జగనన్న కాలనీలో హాస్యంగా మిగిలిపోయాయి చెప్పేదొకటి చేసేది ఒకటి ప్రజలను మోసం చేస్తూ వారి నుంచి డబ్బులు కట్టించుకుంటూ మధ్యలో పెట్టి కట్టిన డబ్బులు ఇవ్వబంటు ప్రజలను…
Read More » - ఆంధ్రప్రదేశ్
మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం….టీడీపీ నేత మద్దిపట్ల శివరామకృష్ణను ప్రెసిడెంట్ గా…….
మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం ఎదురయింది. వనిత సొంత నియోజకవర్గం కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అసలు పోటీలో వైసీపీ అభ్యర్థులు…
Read More » - తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 13 మండలాలను ఏర్పాటు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీచేసింది .…
Read More » - తెలంగాణ
బీజేపీ మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తోంది….సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
వీర తెలంగాణ సాయుధ పోరాటానికి వారసత్వంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సీపీఐ(ఎం) హనుమకొండలో…
Read More » - తెలంగాణ
రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలి …మంత్రి కేటీఆర్
మన రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను ఇతర రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలని టీఆర్ఎస్ నాయకులు, మీడియా సైనికులందరికీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్…
Read More » - తెలంగాణ
వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశం
హైదరాబాద్ః రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా బూస్టర్ డోసులపై…
Read More » - ఆంధ్రప్రదేశ్
ఏపీ పాలిసెట్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల…..ఆగస్టు 5 వరకు కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్కు
ఏపిలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికిగాను ఏపీ పాలిసెట్-2022 మే నెలలో నిర్వహించారు. ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్కు…
Read More » - ఆంధ్రప్రదేశ్
ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యాన్ని రేషన్ దుకాణాల్లో ప్రతిరోజూ
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యాన్ని ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా 2.68 కోట్ల మందికి…
Read More » - ఆంధ్రప్రదేశ్
గడప గడపకు కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే కి షాక్ ఇచ్చిన వృద్ధురాలు..
గడప గడపకు ఈ కార్యక్రమంలో చాలామందికి ఎదురుదెబ్బలే తగిలాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికి…
Read More »








