ముఖ్యాoశాలు
-
పాలనలో జగన్ విఫలమవుతారని….కేసీఆర్కు ఫామ్ హౌస్లో తాగి పడుకోవడం తప్ప ఏమీ తెలియదని ఎప్పుడో చెప్పా …కేఏ పాల్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలనపై అనుభవం లేకపోవడం వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని,కేసీఆర్కు ఫాంహౌ్సలో తాగి పడుకోవడం తప్ప ఏమీ తెలియదని, మరో…
Read More » -
రాజగోపాల్రెడ్డిపై వేటు కు రంగం సిద్ధం చేసిన……… కాంగ్రెస్ అధిష్ఠానం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో మరింత నష్టం జరగకముందే ఆయనపై వేటు వేస్తే…
Read More » -
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కి డోకాలేదు మెరుగైన స్థితి లోనే ఉన్నాం : విజయసాయిరెడ్డి
ఏపీలో ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నా, విపక్ష నేత చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం సీఎం జగన్ వంటి…
Read More » -
ఎటిఎం లలో పదివేలు మించి విత్ డ్రా చెయ్యాలంటే ఓటీపీ తప్పనిసరి
ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా చూసే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఏటీఎంలో రూ.10వేలకు మించి నగదు ఉపసంహరించాలంటే, వినియోగదారులు…
Read More » -
140 మంది తన అనుచరులకు ప్రోటో కాల్ దర్శనం కోసం మంత్రి అప్పలరాజు వత్తిడి
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలొ మంత్రి అప్పలరాజు తీరు వివాదానికి కారణమైంది. మంత్రి అప్పలరాజు శ్రీవారి దర్శనం కోసం భారీగా తన అనుచరులతో కలిసి తిరుమల చేరుకున్నారు. ఆ…
Read More » -
బిఎస్ఎన్ఎల్ పై కేంద్రం కీలక నిర్ణయం.. భారీ ప్యాకేజీ..
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్లో భారత్ బ్రాడ్బాండ్ నెట్వర్క్(బీబీఎన్ఎల్) విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవల…
Read More » -
టీమిండియా 3-0తో వన్డే సిరీస్ను టీమిండియా కైవసం
టీమిండియా 3-0తో వన్డే సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 36 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 225 పరుగులు…
Read More » -
క్యాసినో ఏజెంట్లు లెక్కలు చూస్తే : నాటి గుడివాడ ఎపిసోడ్ తో..!!
హైదరాబాద్ కేంద్రంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఒకే సమయంలో ఎనిమిది చోట్ల ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. ఈ సోదాల్లో ప్రధానంగా క్యాసినో నిర్వహించే ఏజెంట్లు…
Read More » -
బ్రిటిష్ కాలంలో పేద దళితుల భూమిని కాజేసేందుకు ఓ ఎమ్మెల్యే ప్రయత్నాలు
ఓ ఎమ్మెల్యే బంగారం పండే ఆ భూముల పై కన్నుపడింది. కారుచౌకగా కొట్టేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇచ్చిన డబ్బు తీసుకొని ఆ పంటభూమిని తన బంధువుల…
Read More »








