ముఖ్యాoశాలు
-
మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం….టీడీపీ నేత మద్దిపట్ల శివరామకృష్ణను ప్రెసిడెంట్ గా…….
మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం ఎదురయింది. వనిత సొంత నియోజకవర్గం కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అసలు పోటీలో వైసీపీ అభ్యర్థులు…
Read More » -
రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 13 మండలాలను ఏర్పాటు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీచేసింది .…
Read More » -
బీజేపీ మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తోంది….సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
వీర తెలంగాణ సాయుధ పోరాటానికి వారసత్వంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సీపీఐ(ఎం) హనుమకొండలో…
Read More » -
రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలి …మంత్రి కేటీఆర్
మన రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను ఇతర రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలని టీఆర్ఎస్ నాయకులు, మీడియా సైనికులందరికీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్…
Read More » -
వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశం
హైదరాబాద్ః రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా బూస్టర్ డోసులపై…
Read More » -
ప్రత్యేక విమానం లో ఢిల్లీ కి కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి…
Read More » -
15 వ రాష్ట్రపతి పై ఈసీకి కర్ణాటక కాంగ్రెస్ ఫిర్యాదు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పై ఎన్నికల కమిషన్కు కర్ణాటక కాంగ్రెస్ మంగళవారంనాడు ఫిర్యాదు చేసింది. ఈనెల 18వ తేదీ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ సందర్భంగా…
Read More » -
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై గవర్నర్ తమిళిసై మరోసారి ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై గవర్నర్ తమిళిసై మరోసారి ఫైర్అయ్యారు. ప్రోటోకాల్ను పాటించడంలేదని ఆరోపించారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మొట్ట మొదటిసారిగా ఒక గిరిజన మహిళ…
Read More » -
చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కు అరుదైన అవకాశం తెలుగువారికి గర్వకారణం
తెలుగు జాతి కీర్తిని చాటే విధంగా దేశ అత్యున్నత న్యాయం స్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ…
Read More »








