తెలంగాణ
-
తెలంగాణలో …….కోస్తాంధ్ర ప్రాంతంలో 26, 29, 30న భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. . ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో…
Read More » -
రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 13 మండలాలను ఏర్పాటు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీచేసింది .…
Read More » -
బీజేపీ మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తోంది….సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
వీర తెలంగాణ సాయుధ పోరాటానికి వారసత్వంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సీపీఐ(ఎం) హనుమకొండలో…
Read More » -
రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలి …మంత్రి కేటీఆర్
మన రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను ఇతర రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలని టీఆర్ఎస్ నాయకులు, మీడియా సైనికులందరికీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్…
Read More » -
వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశం
హైదరాబాద్ః రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా బూస్టర్ డోసులపై…
Read More » -
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై గవర్నర్ తమిళిసై మరోసారి ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై గవర్నర్ తమిళిసై మరోసారి ఫైర్అయ్యారు. ప్రోటోకాల్ను పాటించడంలేదని ఆరోపించారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మొట్ట మొదటిసారిగా ఒక గిరిజన మహిళ…
Read More » -
జిఎస్ టి పాపం ఎవరిది… కేంద్రానిదా .? రాష్ట్రాలదా .?
అప్పుల విషయంలో రాష్ట్రాలు తప్పులు చేస్తున్నాయంటూ.. మొన్నటికి మొన్న.. రాష్ట్రాలపై కేంద్రం ఫైరైంది. తాము ఏ పాపం ఎరుగము అన్నట్టుగా.. కేవలం రాష్ట్రాలు మాత్రమే అప్పులు చేస్తూ..…
Read More » -
మోదీ పనుల ప్రధాని కాదు…పన్నుల ప్రధాని
మంత్రి జగదీష్రెడ్డి ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పన్నుల ప్రధాని..పనుల ప్రధాని కాదని అన్నారు. తల్లిపాలపై తప్ప అన్నింటిపై మోదీ పన్నులు వేస్తున్నారని ఆరోపించారు.మోదీ…
Read More » -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి….. రాచకొండ సీపీ మహేష్ భగవత్
సైబర్ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు. ఈ మేరకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్(ఆర్కేఎస్సీ) ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం…
Read More »








