జాతీయ వార్తలు
-
భారత నూతన ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కఢ్
భారత నూతన ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కఢ్ ఘనవిజయం సాధించారు.మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్లను ఆయన సొంతం చేసుకున్నారు. 15 ఓట్లు చెల్లలేదు. ధన్కఢ్పై విపక్షాల…
Read More » -
సోనియా , రాహుల్ గాంధీలకు భారీ షాక్
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ హెరాల్డ్ హౌజ్ బిల్డింగ్లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED సీల్ వేసింది.…
Read More » -
దేశ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి పదవి- తెలంగాణ ప్రజల క్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర సీఎం పదవులను జమిలిగా చేపట్టాలని
ఆంధ్రా-తెలంగాణలో వరదల టెన్షన్.. చీకోటి క్యాసినో ఈడీ టెన్షన్.. అప్పుల టెన్షన్.. ఆంధ్రాలో రోడ్లు, స్కూళ్ల విలీనాలు, మందుషాపుల టెన్షన్. వీటిని టీవీలు, పత్రికల్లో చూసి బోరెత్తిపోతున్న…
Read More » -
దేశంలో పెరుగుతున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) డిమాండ్
దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. కేంద్రం కూడా జాతీయ లా కమిషన్ను దీని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి…
Read More » -
ఎటిఎం లలో పదివేలు మించి విత్ డ్రా చెయ్యాలంటే ఓటీపీ తప్పనిసరి
ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా చూసే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఏటీఎంలో రూ.10వేలకు మించి నగదు ఉపసంహరించాలంటే, వినియోగదారులు…
Read More » -
బిఎస్ఎన్ఎల్ పై కేంద్రం కీలక నిర్ణయం.. భారీ ప్యాకేజీ..
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్లో భారత్ బ్రాడ్బాండ్ నెట్వర్క్(బీబీఎన్ఎల్) విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవల…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గం పై సమాధానం ఇచ్చిన కేంద్రం
తెలుగు రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది 2026 జనాభా లెక్కలు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే అని చెప్పేసింది తెలంగాణ ఏపీలో…
Read More » -
ఏదాది కాలంలో పెట్రోల్పై 78 సార్లు, డీజిల్పై 76 సార్లు బాదుడు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్ధా అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రం సోమవారం సమాధానం గా .ఏదాది కాలంలో పెట్రోల్పై…
Read More » -
ప్రత్యేక విమానం లో ఢిల్లీ కి కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి…
Read More »







