వార్తలు
-
జనసేనకు షాక్… జెడి ఔట్
జనసేనకు జెడి లక్ష్మీనారాయణ రాజీనామా చేసారు. గురువారం ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్కు ఆయన లేఖ పంపుతూ, సదరు ప్రతిని మీడియాకు విడుదల చేసారు. సినిమాల్లో…
Read More » -
మసీదుల్లోకి మహిళలు రావచ్చు… సుప్రీంలో బోర్డు అఫిడవిట్
ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉందని , . సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనల్లో వారు పాల్గొనడం తప్పనిసరి కాదంటూ ముస్లిం పర్సనల్ లా బోర్డు…
Read More » -
ఎన్నికల కమిషన్ మరోమారు జూలు విదిలించింది.
ఎన్నికల లో అధికారులపై వేసిన తీరుగానే కేంద్ర మంత్రి , ఎంపీలుచేస్తున్న ప్రచారాలను తప్పు పడుతూ వారిపై వేటు వేయాలని బిజెపికి సిఫారసు చేయటం ఇప్పుడు సర్వత్రా…
Read More » -
ఫేస్ బుక్ లో ‘వైఎస్ఆర్ సిపి ఫోరం’ పోల్
ప్రతి విషయానికి పోల్స్ నిర్వహించి జనాభిప్రాయం తీసుకోవటం ఈ మధ్య సామాజిక మీడియాలో కనిపిస్తూ వస్తోంది. గత కొంత కాలంగా అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న…
Read More » -
అతి చిన్న వయసులో నోబుల్ బహుమతి పొందిన మలాలా ఎందరికో స్ఫూర్తి
పాకిస్తాన్ లో బాలికల విద్యపై విస్త్రత ప్రచారం చేస్తున్న మలాలా తాలిబాన్లకు టార్గెట్ అయిన విషయం విదితమే. ఆమెను చంపేందుకు ఉగ్రవాదులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఆమెపై…
Read More » -
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్….
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లో షేర్ మార్కెట్లనే కాదు బీర్ల అమ్మకాలకు కూడా గండికొడుతోందని ఆ కంపెనీ వాపోతోంది. దేశంలో ఇప్పటివరకు ఈ…
Read More » -
13 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ 28 జిల్లాలుగా విడగొడితే…
వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుందని మండలినే రద్దు చేసింది ప్రభుత్వం. ఇక…
Read More » -
ఫిబ్రవరి 1 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో రధసప్తమి వేడుకలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 1వ తేదీన జరుగనున్న రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ మాడ వీధుల్లో చేపడుతున్న ఏర్పాట్లను టిటిడి అదనపు…
Read More » -
తన అవార్డు మెగా అభిమానులకు అంకితO…. తైక్వాండో శ్రీను
రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న తైక్వాండో శ్రీను కు శ్రీకాకుళం జిల్లాలలో అధిక రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు జిల్లా స్ధాయి సేవా పురస్కారం…
Read More »








