ఆంధ్రప్రదేశ్
గురజాల మదర్సాలో ఫుడ్ పాయిజన్.
విద్యార్థి మృతి అయిదుగురు పరిస్థితి విషమం
పల్నాడు జిల్లా గురజాల లోని ఓ మదర్సాలో విషాదం చోటుచేసుకుంది ఉర్దూ మదర్స పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థి అస్వస్థతకు గురి అయ్యాడు విద్యార్థి మృతి చెందాడు ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.



