నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రం కీలుగుర్రం శోభనా బల పతాకం పై మిర్జాపురం రాజా నిర్మించారు. అంజలిదేవి కథానాయిక వెండి తెర మొదటి మాస్ విజయానికి 70ఏళ్లు.. 13కేంద్రాల్లో 100 రోజులు ఆడియన మొదటి చిత్రమిది.