- ఆంధ్రప్రదేశ్
వారానికి ఒక్కరోజైనా నేత వస్త్రాలు ధరించండి: పవన్
చంద్రబాబు, బాలినేని, లక్ష్మణ్కు చేనేత చాలెంజ్….తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలెంజ్ స్వీకరణ భారతీయ కళలు ఎంతో విశిష్ట స్థానాన్ని పొందాయని, అలాంటి వాటిల్లో వారసత్వంగా విరాజిల్లుతున్నదీ.. సృజనాత్మకమైనదీ…
Read More » - ఆంధ్రప్రదేశ్
రాజకీయాల్లో నాతో నడవగలరా పవన్ కల్యాణ్…..మంత్రి ధర్మాన ప్రసాదరావు
పోస్టర్లపై ఫోజులిచ్చి ఫొటోలు దిగే సినిమావారితో ప్రయోజనం ఉండదని మంత్రి వ్యాఖ్యానించారు‘పవన్ కల్యాణ్ రాజకీయంగా నడుస్తామంటున్నారు. అది సాధ్యమా? మూడు కిలో మీటర్లయినా రాజకీయాల్లో నాతో నడవగలరా?…
Read More » - ముఖ్యాoశాలు
నాపై నా సంస్థ పై తప్పుడు ప్రచారం చేస్తే దావా వేస్తా…
తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం అందర్నీ శిక్షిస్తాం మంత్రి అయినా ప్రధాన అయినా ముఖ్యమంత్రి అయిన ఎవరైనా సరే అని చెప్పే చట్టం సాక్షాత్తు పోలీస్ కమిషనర్…
Read More » - ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాల్లో మోసాల్లో వారిదే పై చేయి
సాహితి ఇన్ఫ్రా చేస్తోంది పచ్చి దగా…. తెలుగు రాష్ట్రాల్లో మోసాల్లో వారిదే పై చేయి 2015 నుండి 2022 వరకు అన్ని ప్రాజెక్టులు జీరో సాహితీ ఇన్ఫ్రా…
Read More » - ఆంధ్రప్రదేశ్
2024లో చంద్రబాబు సీఎం……. కరాచి కృష్ణ సైకిల్ యాత్ర
జూన్ 29న మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి కరాచి కృష్ణ సైకిల్ యాత్ర చేపట్టాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుమళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ…
Read More » -
మణికొండలో హుక్కా సెంటర్ల పై పోలీసుల దాడి
నగరంలోని హుక్కా సెంటర్లపై రాయదుర్గం పోలీసుల దాడులు నిర్వహించారు. రాయదుర్గం పీఎస్ పరిధి మణికొండలో హుక్కా సెంటర్లను అక్రమంగా నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో హుక్కా సెంటర్లపై రాయదుర్గం…
Read More » - All
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే:…….. గవర్నర్ తమిళి సై
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని, పడుతున్న కష్టాలను చూసి చూసి వాటిని పరిష్కరించేందుకు వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై తన…
Read More » -
ఏఐసీసీ ఆదేశాల మేరకు పాదయాత్రలు నిర్వహించాలి
75 కిలోమీటర్లు కనీసం 75 మంది ముఖ్యులతో భారీ జాతీయ జెండాలతో…….. ఏఐసీసీ ఆదేశాల మేరకు 9వ తేదీ నుంచి అని జిల్లాలలో అజాది గౌరవ్ పాదయాత్రలు…
Read More » -
నకిలీ పత్రాలతో కోటి 30 లక్షల మోసం…… బ్యాంకుకే కన్నం వేశారు అంతా మోసం ఎటు చూసినా ఎంత చదివినా అంతా మోసంనగరానికి చెందిన కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో రూ. కోటి 30 లక్షలు మోసం చేశారు. లోన్ పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి ఓ ప్రైవేట్ బ్యాంకు నుంచి రూ. కోటి 30 లక్షలు లోన్ తీసుకున్నారు. తర్వాత బ్యాంక్ అధికారులు డాక్యుమెంట్స్ను వెరిఫికేషన్ చేయడంతో అవి నకిలీ పత్రాలుగా నిర్ధారించారు. వారు డూప్లికేట్ డాక్యుమెంట్ సమర్పించి.. బ్యాంక్ను మోసం చేశారంటూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
అంతా మోసం ఎటు చూసినా ఎంత చదివినా అంతా మోసంనగరానికి చెందిన కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో రూ. కోటి 30 లక్షలు మోసం చేశారు. లోన్…
Read More »





