ఆంధ్రప్రదేశ్
-
సమాజంలో మార్పు కోసమే అన్నయ్య పార్టీ పెట్టారు: పవన్
సమాజంలో మార్పు కోసమే అన్నయ్య (చిరంజీవి) పార్టీ పెట్టారని జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. తానెప్పుడూ పదవి కోరుకోలేదని, సమాజంలో మార్పు కోరుకున్నానని పేర్కొన్నారు.…
Read More » -
ఆగస్టు 23 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ ?
రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 23 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా…
Read More » -
తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ గండం పొంచి ఉంది
విద్యుత్ బకాయిల కారణంగా కేంద్రం 11 రాష్ట్రాలకు విద్యుత్ విక్రయాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఆ 11 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా3 ఉన్నాయి. కేంద్రం ఆదేశాల మేరకు…
Read More » -
మాధవ్ నగ్న వీడియో కాల్ విషయంలో ఆ పార్టీ ఎంతగా డిఫెన్స్ లో పడిందో అర్ధమౌతోంది
వివరణ ఇవ్వలేనప్పుడు ఎదురుదాడే బెటర్ అన్న పంథాను వైసీపీ అనుసరిస్తోంది. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో వైసీపీ ఇదే పంథాను అనుసరిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. గోరంట్ల…
Read More » -
ఎస్ఈసీ, హైకోర్టులపై వెంకట్రామరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ఎస్ఈసీ, హైకోర్టు లపై ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టిందని, ఇటీవలే కోర్టులు…
Read More » -
ప్రభుత్వంలో విలీనంతో ఆశించిన ప్రయోజనాలు రావడం లేదు…. ఆర్టీసీ ఐకాస
ఆర్టీసీ ఐకాసలోని 14 సంఘాల నేతలు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎన్ఎంయూ, ఈయూ సహా వివిధ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్సీ అమలు సహా…
Read More » -
కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ…పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం నోటీసులు
సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు…
Read More » -
రాబోయే ఎన్నికలలో బీజేపీ జనసేనతో కలిసి పోటీ…..సోము వీర్రాజు
అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన నందిగామలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతులకు అండగా ఉంటామని, అందుకోసమే…
Read More » -
మీది కాని ఆస్తిని వేరొకరికి పంచేందుకు చట్టం ఎలా చేస్తారు…….ఏపి హైకోర్టు
సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవ స్థానానికి చెందిన పంచగ్రామాల భూము ల్ని ఆక్రమణదారుల పేరు మీద క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పూనుకుంది. అందుకు ఏకంగా చట్టం కూడా…
Read More »








