ఆంధ్రప్రదేశ్తెలంగాణముఖ్యాoశాలు
ఏపీ మంత్రి బొత్స తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ఇరువురి కౌంటర్లు..

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం కు సంబంధించిందని ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఏడు మండలాలు భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలు తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పోలవరం డిజైన్ ప్రకారమే నిర్మాణం జరుగుతుందని సిడబ్ల్యుసి అనుమతి లేకుండా ఏమి చేయలేదు అని బదులిచ్చారు తెలంగాణ విడిపోవడం వల్ల ఏపీకి రావలసిన ఆదాయం తగ్గిపోయిందని మీరు అడుగుతున్న ఏడు మండలాలు ఎలా కలపగలం హైదరాబాదును ఏపీలో కలపగలమా అంటూ మీ పని మీరు చూసుకోండి అని ఆయన మాటకు మాట పేల్చారు




