- ఆంధ్రప్రదేశ్
జగన్ పర్యటన వల్ల ఒరిగింది ఏమిటి … ప్రభుత్వం సోమ్ము మాత్రం ఖర్చు చేయడానికితప్ప …….చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఇక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల…
Read More » - తెలంగాణ
జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ కేసులో సాదుద్దీన్ సహా.. నలుగురు మైనర్ నిందితులకు ఉచ్చు బిగుస్తోంది
జూబ్లీహిల్స్లో విదేశీ బాలికపై గ్యాంగ్రేప్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ సహా.. నలుగురు మైనర్ నిందితులకు ఉచ్చు బిగుస్తోంది. తొలినాళ్లలో వ్యక్తమైనా.. నగర పోలీస్ కమిషనర్ సీవీ…
Read More » - సినిమాలు
యుఎస్ కంటే ముందు ఇండియాలో బ్రాడ్ పిట్ *బుల్లెట్ ట్రైన్*
హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ తాజా చిత్రం ‘బుల్లెట్ ట్రైన్’ ఆగస్టు 4 న US కంటే ఒక రోజు ముందుగా భారతదేశంలో విడుదల కానుంది. ‘డెడ్పూల్…
Read More » - ముఖ్యాoశాలు
పాలనలో జగన్ విఫలమవుతారని….కేసీఆర్కు ఫామ్ హౌస్లో తాగి పడుకోవడం తప్ప ఏమీ తెలియదని ఎప్పుడో చెప్పా …కేఏ పాల్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలనపై అనుభవం లేకపోవడం వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని,కేసీఆర్కు ఫాంహౌ్సలో తాగి పడుకోవడం తప్ప ఏమీ తెలియదని, మరో…
Read More » - ఆంధ్రప్రదేశ్
వైసీపీ చట్టవ్యతిరేక ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు జీవం పోస్తోంది : వర్ల రామయ్య
వైసీపీ చట్టవ్యతిరేక ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు జీవం పోస్తోంది……..: వర్ల రామయ్య వైసీపీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు జీవం పోస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మాజీమంత్రి కొడాలి…
Read More » - తెలంగాణ
కాళేశ్వరం నీళ్లతో ప్రయోజనం ఉందా………కేసీఆర్పై పొన్నాల విమర్శ
సీఎం కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుభవరాహిత్యం, అహంకారం తోడైన వ్యక్తి కేసీఆర్…
Read More » - తెలంగాణ
రాజగోపాల్రెడ్డిపై వేటు కు రంగం సిద్ధం చేసిన……… కాంగ్రెస్ అధిష్ఠానం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో మరింత నష్టం జరగకముందే ఆయనపై వేటు వేస్తే…
Read More » - ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కి డోకాలేదు మెరుగైన స్థితి లోనే ఉన్నాం : విజయసాయిరెడ్డి
ఏపీలో ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నా, విపక్ష నేత చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం సీఎం జగన్ వంటి…
Read More » - జాతీయ వార్తలు
ఎటిఎం లలో పదివేలు మించి విత్ డ్రా చెయ్యాలంటే ఓటీపీ తప్పనిసరి
ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా చూసే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఏటీఎంలో రూ.10వేలకు మించి నగదు ఉపసంహరించాలంటే, వినియోగదారులు…
Read More »








