-
భూముల తనఖాకు, వేలంలో కొనడానికి ఎవరూ ముందుకురావడంలేదు.
ప్రభుత్వం కార్పొరేషన్లకు గ్యారెంటీలు ఇచ్చి అప్పులు తెచ్చుకుని వాడుకోవడం జగన్ ప్రభుత్వం విధానంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఖజానా ఆదాయం మళ్లించే మోడల్స్ను తెచ్చారు.…
Read More » - జాతీయ వార్తలు
ప్రత్యేక విమానం లో ఢిల్లీ కి కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి…
Read More » - జాతీయ వార్తలు
15 వ రాష్ట్రపతి పై ఈసీకి కర్ణాటక కాంగ్రెస్ ఫిర్యాదు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పై ఎన్నికల కమిషన్కు కర్ణాటక కాంగ్రెస్ మంగళవారంనాడు ఫిర్యాదు చేసింది. ఈనెల 18వ తేదీ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ సందర్భంగా…
Read More » - తెలంగాణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై గవర్నర్ తమిళిసై మరోసారి ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై గవర్నర్ తమిళిసై మరోసారి ఫైర్అయ్యారు. ప్రోటోకాల్ను పాటించడంలేదని ఆరోపించారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మొట్ట మొదటిసారిగా ఒక గిరిజన మహిళ…
Read More » - ఆంధ్రప్రదేశ్
అప్పులపై జగన్ సర్కార్కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలను ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని తెలిపింది. టాక్స్లు,సెస్లను తనాఖాపెట్టి తెచ్చే అప్పులను కూడా.. రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని లోక్సభలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్…
Read More » - సినిమాలు
ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’ నుంచి ‘సమయానికే’ వీడియో సాంగ్ విడుదల
విలక్షణ కథలను ఎంచుకుంటూ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలల్లో నటిస్తూ మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు ఆది సాయికుమార్. ఆయన తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’.…
Read More » - సినిమాలు
రాజమండ్రి రోజ్ మిల్క్ టైటిల్ సాంగ్ విడుదల
జై జాస్తి, అనంతిక, జంటగా సన్నీల్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో…
Read More » - సినిమాలు
ఘనంగా హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు …
జులై 25న హీరో నారా రోహిత్ జన్మదినం సందర్భంగా బంధు మిత్రులతో పాటు సన్నిహితులు అభిమానులు ఆనందంగా బర్త్ డే వేడుకలను ఘనంగా…
Read More » - ఆంధ్రప్రదేశ్
చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కు అరుదైన అవకాశం తెలుగువారికి గర్వకారణం
తెలుగు జాతి కీర్తిని చాటే విధంగా దేశ అత్యున్నత న్యాయం స్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ…
Read More »







