- All
మత్యకారులకు దొరికిన విలువై న పదార్ధం దాని విలువ… రూ.28కోట్లు
కేరళలోని తిరువనంతపురానికిమత్య్సకారులు ఎప్పటిలాగే చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్య్సకారులకు కోట్లాది రూపాయలు విలువ చేసే పదార్థం దొరికింది. దీంతో ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు ..…
Read More » - జాతీయ వార్తలు
టాప్ 100 డిజిటల్ స్టోర్స్ లో యూట్యూబర్ ‘హఫీజ్’
యూట్యూబర్, సయ్యద్ హఫీజ్.. ప్రముఖ వ్యాపార పత్రిక ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన యూట్యూబర్, సయ్యద్ హఫీజ్.. ప్రముఖ వ్యాపార పత్రిక ఫోర్బ్స్…
Read More » - All
జిఎస్ టి పాపం ఎవరిది… కేంద్రానిదా .? రాష్ట్రాలదా .?
అప్పుల విషయంలో రాష్ట్రాలు తప్పులు చేస్తున్నాయంటూ.. మొన్నటికి మొన్న.. రాష్ట్రాలపై కేంద్రం ఫైరైంది. తాము ఏ పాపం ఎరుగము అన్నట్టుగా.. కేవలం రాష్ట్రాలు మాత్రమే అప్పులు చేస్తూ..…
Read More » - జాతీయ వార్తలు
దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం
దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ముర్ముతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం…
Read More » - ఆంధ్రప్రదేశ్
బియ్యాన్ని ఎందుకు సరఫరా చేయడం లేదు…..మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
కేంద్ర జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని ఏప్రిల్ నుండి జూలై వరకు ప్రభుత్వం ఎందుకు ప్రజలకు ఇవ్వటం లేదు అని మాజీ…
Read More » -
అస్తవ్యస్తంగా వెలుగు పథకం నిర్వహణ మహిళా సాధికారతకు తూట్లు
సంతమాగులూరు మండలం కొమ్మలపాడు కెనరా బ్యాంకు నుంచి రుణం పొందిన పొదుపు సంఘం నెలల వారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తూ వస్తున్నారు ఈ పొదుపు సంఘం నాయకురాలు…
Read More » - ఆంధ్రప్రదేశ్
విశాఖ వేదికగా పరిపాలన రాజధాని.!
త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. న్యాయపరమైన…
Read More » - తెలంగాణ
మోదీ పనుల ప్రధాని కాదు…పన్నుల ప్రధాని
మంత్రి జగదీష్రెడ్డి ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పన్నుల ప్రధాని..పనుల ప్రధాని కాదని అన్నారు. తల్లిపాలపై తప్ప అన్నింటిపై మోదీ పన్నులు వేస్తున్నారని ఆరోపించారు.మోదీ…
Read More » - తెలంగాణ
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి….. రాచకొండ సీపీ మహేష్ భగవత్
సైబర్ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు. ఈ మేరకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్(ఆర్కేఎస్సీ) ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం…
Read More »







