తెలంగాణ
-
వీఆర్ఏల సమ్మె విరమించేదెప్పుడు .? రెవెన్యూ సమస్య లు తీర్చేదెప్పుడు .?
వీఆర్వోలను రెవిన్యూ నుండి తప్పించారు వీఆర్ఏల సమస్యలు తీర్చడం లేదు..... 37 రోజులుగా పఠాన్ చెరు మండల పరిధిలో పనిచేస్తున్న వీఆర్ఏలు ముకుమ్మడిగా దీక్షలు చేస్తూ సొమ్మసిల్లి పడిపోయే…
Read More » -
సాహితీ బాధితులకు కొంత ఊరట లభించినట్లే … !సర్వే నెంబర్ 343లో 24 ఎకరాల భూమి కన్వర్షన్
మూడు సంవత్సరాలుగా సాహితీ బాధితులు పడుతున్న వేదనకు ఊరట లభించే మంచి అవకాశం వచ్చింది అదేంటంటే సాహితీ వెంచర్ 36 ఎకరాల్లో ఇళ్ళు నిర్మిస్తానని చెప్పిన లక్ష్మీనారాయణ సర్వే…
Read More » -
జనవరికి సిద్ధం కానున్న కొత్త సచివాలయం….అదనంగా మూడు నెలల గడువు కోరిన నిర్మాణ సంస్థ
ఇటీవలి సీఎం సమీక్షలో చర్చ..... తుది నిర్ణయంపై అస్పష్టత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ భవనం వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్ధం కాబోతోంది.…
Read More » -
తెలంగాణలో..మతోన్మాదమే బీజేపీ ఎజెండా….మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్
రాజాసింగ్ సస్పెన్షన్ కంటితుడుపు చర్య మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలంగాణలో..మతోన్మాదమే బీజేపీ ఎజెండా ప్రయత్నిస్తోందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఇందుకోసం మతకలహాలను.. రెండు వర్గాల…
Read More » -
సీఎస్కు బండి సంజయ్ లేఖ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సీఎస్ (CS)కు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) సందర్శనకు బీజేపీ బృందానికి అనుమతివ్వాలని…
Read More » -
మునుగోడుకు కొత్త పథకాలు?
మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యేక వ్యుహరచన చేస్తున్నారు. అక్కడ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మునుగోడు నియోజకవర్గానికి ఇంకేం చేయాలన్న…
Read More » -
పెట్రోలింగ్ పరేషాన్…అన్నీ మాకు తెలుసు మాకు మేమే సాటి దేనిని వదలం…పెట్రోలింగ్ సిబ్బంది
మెజారిటీ పోలీస్ స్టేషన్లలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఏళ్లతరబడి పాతుకుపోయారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలపై పూర్తి పట్టు ఉండటం, ఎక్కడెక్కడ చట్టవ్యతిరేక కార్యకలాపాలు…
Read More » -
శ్రీకర ఆస్పత్రికి ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని శ్రీకర హాస్పటల్ ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచా…
Read More » -
సాహితి వ్యవహారంలో ఏపీ మంత్రులు ఎంపీలు…తెలంగాణలో ఇద్దరు మంత్రులు
సాహితి వ్యవహారంలో ఏపీ మంత్రులు ఎంపీలు..... తెలంగాణలో ఇద్దరు మంత్రులు లక్ష్మి నారాయణ కు అండ.... సాహితీ ఎండి లక్ష్మీనారాయణ తో పాటు వారి కుటుంబ సభ్యులు…
Read More »







