తెలంగాణ
మూసీ నది ఉదృతంగా ప్రవహించటం చూస్తున్న ప్రజలు రాకపోకలు నిషిద్ధం
భారీ వర్షాలకు హైదరాబాద్ జంట నగరాల్లో జలాశయాలు వరద నీరు పోటు ఎక్కుతుందిమూసీ ఉధృతంగా పెరగడంతో ముసారాంబా బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేశారు ఈ బ్రిడ్జి పైనుంచి నీరు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ నిన్న సాయంత్రమే ఆపివేశారు రేపు ఉదయం వరకు ఎవ్వరు కూడా ఈ బ్రిడ్జి పైనుంచి ప్రయాణం చేయడం సాధ్యపడదని అధికారులు తెలిపారు దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అంబర్ పెట్ కాచిగూడ ముసారాబాద్ మలక్పెట్ మార్గాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణకై ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు దిల్ సుఖ్ నగర్ మలక్పేట్ చాదర్ఘాట్ కోటి రహదారిపై వాహనాలు రద్దీ భారీగా పెరిగింది దిల్సుఖ్నగర్ కోటి మార్గాల్లో వెళ్లే వారు ప్రత్యాయ మార్గాలు ఎంచుకోవాలని నగర పోలీసులు సూచించారు



