- సినిమాలు
“జాబిల్లి కోసం”.. అందరూ
ఓక చిన్న స్థాయి వ్యక్తి తను ప్రేమించిన జాబిల్లి దూరమైతే ఏం జరిగింది అనేదే ఈ కథ. కె యస్ ఆర్ సిల్వర్ స్క్రీన్, ఆర్…
Read More » - సినిమాలు
ఘనంగా “కమిట్ మెంట్” ప్రి రిలీజ్ ఈవెంట్..ఆగష్టు 19 న థియేటర్స్ లలో గ్రాండ్ రిలీజ్
“టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో వస్తున్న ఇంట్రస్టింగ్ మూవీ “కమిట్ మెంట్”. రచన మీడియా వర్క్స్ సమర్పణలో , ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ పై…
Read More » - తెలంగాణ
వికారాబాద్లో .. కలెక్టరేట్ నూతన భవనం ప్రారంభోత్సవం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ పట్టణానికి చేరుకున్నారు.అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించారు. వాస్తవానికి కలెక్టరేట్ భవనం…
Read More » - తెలంగాణ
సాహితీ పై చర్యలకు ప్రభుత్వం ముందుకు రాదా?
బాధితుల కన్నీళ్లు చూసైనా ప్రభుత్వానికి జాలి కలగడం లేదా 22 రోజులైంది...... ప్రభుత్వానికి తెలియద అంటారా సాహితీ ఇన్ఫ్రా పేరుతో ఫ్రీ లాంచ్ అని చెప్పి పక్కాగా…
Read More » - తెలంగాణ
బంగారు తెలంగాణ సాధనలో ముందుకు….శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్
బంగారు తెలంగాణ సాధనలో ముందుకు సాగుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న మన రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించేలా అందరూ తమవంతు పాత్ర పోషించాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్…
Read More » - తెలంగాణ
ఖైరతాబాద్ జంక్షన్ సామూహికంగా జాతీయ గీతాలాపన
75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సామూహికంగా జాతీయ గీతాలాపన కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు…
Read More » - ఆంధ్రప్రదేశ్
విగ్రహాలపై జీఎస్టీ భారం
విఘ్నాలను తొలగించేది వినాయకుడు అంటారు. కానీ విగ్రహాలను కొనేందుకే భక్తులకు భారమవుతోంది. ఈ ఏడాది విగ్రహాల ముడి సరకులకు జీఎస్టీ భారీగా పెంచడంతో ఆ మేర ధరలు…
Read More » - ఆంధ్రప్రదేశ్
50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏపీ మంత్రి ఉష శ్రీచరణ్ అనుచరులు హంగామా సృష్టించారు. 50 మంది అనుచరులతో మంత్రి శ్రీవారి బ్రేక్ దర్శనానికి వచ్చారు. భక్తుల…
Read More » - All
సుదీర్ఘకాలం ఓ జాతి ఆత్మను అణచివేసినప్పుడు.. కొత్త గొంతుకొకటి జీవం పోసుకుంటుంది
బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు దీర్ఘకాలం క్రితం శపథం చేశామని.. ఇప్పుడు నవ భారత సేవకు పునరంకితమవుతామని మరోసారి ప్రతినబూనాలని నెహ్రూ ఆనాడు పిలుపిచ్చారు.…
Read More »








