ముఖ్యాoశాలు
-
ఈసారి బీజేపీకి ఓటు పడిందంటే…బ్యాంకులు, రైళ్లు, రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంది….కేసీఆర్
కేంద్రప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రతి వేదికపై కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. మునుగోడు లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజాదీవెన సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని…
Read More » -
తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ గండం పొంచి ఉంది
విద్యుత్ బకాయిల కారణంగా కేంద్రం 11 రాష్ట్రాలకు విద్యుత్ విక్రయాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఆ 11 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా3 ఉన్నాయి. కేంద్రం ఆదేశాల మేరకు…
Read More » -
మాధవ్ నగ్న వీడియో కాల్ విషయంలో ఆ పార్టీ ఎంతగా డిఫెన్స్ లో పడిందో అర్ధమౌతోంది
వివరణ ఇవ్వలేనప్పుడు ఎదురుదాడే బెటర్ అన్న పంథాను వైసీపీ అనుసరిస్తోంది. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో వైసీపీ ఇదే పంథాను అనుసరిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. గోరంట్ల…
Read More » -
ప్రభుత్వంలో విలీనంతో ఆశించిన ప్రయోజనాలు రావడం లేదు…. ఆర్టీసీ ఐకాస
ఆర్టీసీ ఐకాసలోని 14 సంఘాల నేతలు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎన్ఎంయూ, ఈయూ సహా వివిధ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్సీ అమలు సహా…
Read More » -
కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ…పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం నోటీసులు
సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు…
Read More » -
రాబోయే ఎన్నికలలో బీజేపీ జనసేనతో కలిసి పోటీ…..సోము వీర్రాజు
అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన నందిగామలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతులకు అండగా ఉంటామని, అందుకోసమే…
Read More » -
మీది కాని ఆస్తిని వేరొకరికి పంచేందుకు చట్టం ఎలా చేస్తారు…….ఏపి హైకోర్టు
సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవ స్థానానికి చెందిన పంచగ్రామాల భూము ల్ని ఆక్రమణదారుల పేరు మీద క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పూనుకుంది. అందుకు ఏకంగా చట్టం కూడా…
Read More » -
భారత్లో కులవివక్ష, పేదరికం పడుగుపేకలు.. ఐరాస నివేదిక
ఎంత కడిగినా మురికిపోకుండా ఉంటే ఇబ్బందికరమే. ఎంత చెప్పినా పాత పంథాలోనే వెళు తూంటే ఎవరేమీ చేయలేరు. అనాదిగా దేశంలో ఉన్న కుల వివక్ష, పేదరికం, బాలకార్మిక…
Read More » -
‘విరించి’ హాస్పిటల్ వికృత చేష్టలు
విరించి హాస్పిటల్ ధన దాహం వలన ఒక నిండు ప్రాణం బలి అయిపోయింది వివరాల్లోకి వెళితే అత్తాపూర్ కాంత రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న పల్లి…
Read More »








