ఆంధ్రప్రదేశ్
-
విశాఖ వేదికగా పరిపాలన రాజధాని.!
త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. న్యాయపరమైన…
Read More » -
‘హైకోర్టు తరలింపు అంశాన్ని, హైకోర్టులో తేల్చుకోవాలి..’
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి హైకోర్టుని, జ్యుడీషియల్ క్యాపిటల్గా ప్రభుత్వం భావిస్తున్న కర్నూలుకి తరలిస్తారా.? లేదా.? ఈ విషయమై గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా…
Read More » -
1-బీ లో పేరుంటే చుక్కల భూముల క్రమబద్ధీకరణ…రెవెన్యూశాఖ.
పంటల సాగుకు సంబంధించి ఆన్లైన్లో ఈ-క్రాప్ బుకింగ్పై రెవెన్యూశాఖ కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది. భూ రికార్డుల ఆన్లైన్ ప్రక్రియ మార్గదర్శకరణం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది…
Read More » -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…….డ్రైవర్ అక్కడికక్కడే మృతి
తిరుపతి జాతీయ రహదారి, పూతలపట్టు మండలం, చౌటపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొని పక్కరోడ్డులోకి ఎగిరిపడింది. రహదారిపై…
Read More » -
ఏలూరు జిల్లా కలెక్టర్ను రెండు గంటలకుపైగా అడ్డుకున్న వరద బాధితులు
వేలేరుపాడు మండలం, బండ్లబోరు వద్ద కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ను వరద బాధితులు అడ్డుకున్నారు. వరద సహాయం అందించడంలో అధికారులు సరిగ్గా వ్యవహరించలేదని ఫిర్యాదు చేశారు.వరద సహాయం అడుగుతుంటే…
Read More » -
శ్రీవారికి కాసుల పంట… రికార్డు స్థాయిలో కానుకలు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని…
Read More » -
‘ఔను, నాకు అవగాహన లేదు. తప్పేంటి.?
జలవనరుల శాఖ మంత్రికి, నీటి ప్రాజెక్టులపై అవగాహన వుండాల్సిన పనేమీ లేదట. అలాగని మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, స్పిల్ వే, కాఫర్…
Read More » -
రాష్ట్రపతి పదవి వైనా, గవర్నర్ పదవి వైనా, రబ్బర్ స్టాంప్లా మారాల్సిందే.!
ఎవరు ఆ కుర్చీలో కూర్చుంటేనేమి.? ఎవరైనాసరే, ‘పేపర్ వెయిట్ లేదా రబ్బర్ స్టాంప్’లా మారాల్సిందేనన్న అభిప్రాయమైతే మారదు. గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా.. ఆ రెండు పదవులకు…
Read More » -
సాక్షి టీవీ ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షి టీవీ ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలనివైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర సమాచార, ప్రసారాల…
Read More »






