ఆంధ్రప్రదేశ్
-
రెడ్ కేటగిరీలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు
రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలు) కేంద్రం రెడ్ కేటగిరీలో చేర్చింది. వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్కు చెల్లించాల్సిన రూ.11,149 కోట్లు దీర్ఘకాలంగా పెండింగ్లో…
Read More » -
తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ
తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులతోపాటు వివాహ ముహూర్తాలు కూడా భారీగా ఉన్న క్రమంలో శనివారం సాయంత్రం నుంచి తిరుమలలో రద్దీ భారీగా…
Read More » -
సబ్ రిజిస్ర్టార్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక
రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ విభాగం సబ్ రిజిస్ర్టార్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా…
Read More » -
జగనన్నా.. జెండాలేవీ?……సాక్షాత్తు కేంద్ర హోం మంత్రికే చెప్పిన సీఎం
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 1.62 కోట్ల జాతీయ జెండాలు పంపిణీ చేస్తాం’.. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ చెప్పిన మాట…
Read More » -
పెద్దల సభలో నేరగాళ్లున్నారు
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సగం మంది పైగా నేర చరితులేనని ఓ సర్వేలో వెల్లడైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ వెల్లడించిన తాజా నివేదిక ఓ సారి…
Read More » -
లెక్కలు చెప్పండి ప్లీజ్ – ఏపీ సర్కార్కు కాగ్ వరుస లేఖలు !
నెలవారీ జమా ఖర్చుల వివరాలను కాగ్కు ఏపీ ప్రభుత్వం పంపడం లేదు ఆ వివరాల కోసం కాగ్ నుంచి ఏపీ ప్రభుత్వానికి పదే పదే లేఖలు వస్తున్నట్లుగా…
Read More » -
బోస్.. ఒక్క సెల్పీ ……..మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ
సీబీఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో తన డేరింగ్ డ్యాషింగ్ పనులతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇప్పుడాయనే ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ని సెల్ఫీ తీసుకుంటాను అని…
Read More » -
భారతదేశ జనాభా 140 కోట్లు అయితే, దేశంపై ఉన్న అప్పు మాత్రం 150 లక్షల కోట్లు ….
భారతదేశ జనాభా 140 కోట్లు అయితే, దేశంపై ఉన్న అప్పు మాత్రం 150 లక్షల కోట్లు ......సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి ఉమామహేశ్వర రావు ఎన్నో…
Read More » -
భాషలు మార్చుకుంటే భవిష్యత్తు ఉంటుంది
రాజకీయాలు ప్రజల మధ్యలో చేయకూడదు గోరంట్ల మాధవ్ ఎంపీ కి ప్రజలమధ్యల ఎలా ఉండాలో తెలుసా గోరంట్ల మాధవ్ ఒకప్పుడు ఒక పోలీస్ అధికారి ఇప్పుడు ఒక…
Read More »






