తెలంగాణ
-
నకిలీ పత్రాలతో కోటి 30 లక్షల మోసం…… బ్యాంకుకే కన్నం వేశారు అంతా మోసం ఎటు చూసినా ఎంత చదివినా అంతా మోసంనగరానికి చెందిన కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో రూ. కోటి 30 లక్షలు మోసం చేశారు. లోన్ పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి ఓ ప్రైవేట్ బ్యాంకు నుంచి రూ. కోటి 30 లక్షలు లోన్ తీసుకున్నారు. తర్వాత బ్యాంక్ అధికారులు డాక్యుమెంట్స్ను వెరిఫికేషన్ చేయడంతో అవి నకిలీ పత్రాలుగా నిర్ధారించారు. వారు డూప్లికేట్ డాక్యుమెంట్ సమర్పించి.. బ్యాంక్ను మోసం చేశారంటూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
అంతా మోసం ఎటు చూసినా ఎంత చదివినా అంతా మోసంనగరానికి చెందిన కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో రూ. కోటి 30 లక్షలు మోసం చేశారు. లోన్…
Read More » -
సాహితి వ్యవహారంలో ఏపీ మంత్రులు ఎంపీలు…..
.గోవిందా గోవిందా అంటూ………… సాహితీ ఎండి లక్ష్మీనారాయణ గోవిందా గోవిందా అంటూ సాహితీ ఎండి లక్ష్మీనారాయణ దాదాపు 1500 మందికి గుండు చేశారు ప్రసాదం పేరిట తెలుగు…
Read More » -
మునుగోడులో మునుగుతామని భయం..? బలం లేదన్నచోటే కమలం గెలిస్తే విస్ఫోటనమే
ముందే ముందస్తుకెళ్లాలని టీఆర్ఎస్లో చర్చ.. బలం లేదన్నచోటే కమలం గెలిస్తే విస్ఫోటమే ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలంటే కత్తిమీద సామే టీఆర్ఎస్ ముఖ్య నేతల్లో మొదలైన గుబులు..…
Read More » -
1479 కోట్లతో తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల…
Read More » -
విష జ్వరాలు విజృంభిస్తున్నాకేసీఆర్ పట్టించుకోవడం లేదు….విజయశాంతి
గోదావరి వరదలు తగ్గగానే శానిటేషన్పేరిట కొంత హడావిడి చేసిన ఆఫీసర్లు ఆ తర్వాత పట్టించుకోలేదు.తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నా.. సీఎం కేసీఆర్కు పట్టడం లేదని బీజేపీ…
Read More » -
కాంగ్రెస్ పార్టీని మోసగించిన నయవంచకుడు…సోనియాను ఈడీ వేధిస్తుంటే షా పక్కన చేరాడు
అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని చెప్పాల్సింది రూ.21 వేల కోట్ల కాంట్రాక్టు కోసం. మునుగోడు ఎమ్మెల్యే, త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన…
Read More » -
వైభవంగా వజ్రోత్సవ వేడుకలు : మంత్రి తలసాని
భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 9 నుంచి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు…
Read More » -
ఉమ్మడి మెదక్లోనూ ‘చీకోటి’ కార్యకలాపాల లిస్ట్లో డీసీసీబీ ఛైర్మన్!
క్యాసినోవాలాగా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్కుమార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ చికోటి కార్యకలాపాలు కొనసాగినట్లు…
Read More » -
తెలంగాణలో కాంగ్రెస్కు మరో దెబ్బ.. దాసోజు శ్రవణ్ రాజీనామా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పార్టీకి కీలక నేత దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తో ప్రారంభమైన రాజీనామాల…
Read More »







