తెలంగాణ
-
హైదరాబాదులో ఆసుపత్రుల దురాగతాలు….
: తెలంగాణలో వైద్యానికి చీడ పట్టింది పేరు మోసిన ఆస్పత్రుల్లో ధన దాహం ఎక్కువైంది. వైద్యం చేసేటప్పుడు పేషెంట్ బంధువులు, ఎవరు ఉండరాదని చెప్పి, వారి ఇష్టం…
Read More » -
మిస్సింగ్ కేసుల భరతం పడుతున్న జిల్లా ఎస్పీ కోటి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం.
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ.N. కోటిరెడ్డి IPS జిల్లాలో జరుగుతున్న మిస్సింగ్ కేసులపై మరియు వాటి పురోగతి గురించి పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది.వికారాబాద్ జిల్లాలోని…
Read More » -
సమస్యల సాధనకు 14 రోజులపాటు జాతీయ గీతాలాపన
బిల్డర్లకూ, ప్రజా ప్రతినిధులకూ విన్నవించుకుంటున్న వైనం హైదరాబాద్, ఆగస్టు 21: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిథిలోని శిల్ప కాలనీ వాసులు తమ సమస్యల సాధనకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.…
Read More » -
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి….ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నిగుల వెంకటప్రసాద్
ఈరోజు ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపుమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నిగుల వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా…
Read More » -
”స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం” వేడుకలు
హైదరాబాద్, ఆగస్టు 21: గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ఈ నెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న “స్వతంత్ర భారత వజ్రోత్సవాలు”…
Read More » -
ఆ నవ వధువుకు నిండు నూరేళ్లూ నిండిపోయాయి
పెళ్లింట విషాదం కాళ్ల పారాణి కూడా ఆరలేదు.. భర్తతో కలిసి బతకాలన్న ముచ్చటా తీరలేదు.. భవిష్యత్తుపై కన్న కలలూ నెరవేరలేదు.. ఆ నవ వధువుకు నిండు నూరేళ్లూ…
Read More » -
మల్లారెడ్డా మజాకా మామూలుగా ఉండదు.. మాస్ డ్యాన్స్తో ఇరగదీసిండు.
తెలంగాణలో ప్రస్తుతం ఎవరి నోట విన్నా మునుగోడు పాలిటిక్స్ గురించే చర్చ నడుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. కాగా, అధికార టీఆర్ఎస్ పార్టీ…
Read More » -
ఈసారి బీజేపీకి ఓటు పడిందంటే…బ్యాంకులు, రైళ్లు, రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంది….కేసీఆర్
కేంద్రప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రతి వేదికపై కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. మునుగోడు లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజాదీవెన సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని…
Read More » -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు…. కూతుర్ని అనాధను చేశారు
పెద్దలు కాదన్నా వారిద్దరూ ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకొని నగరంలో కాపురం పెట్టారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన ఉప్పరి ఆంజనేయులు, కుమారుడు నవీన్ కుమార్…
Read More »







