తెలంగాణ
బియ్యం సేకరణకు ఎఫ్ సి ఐ కి కేంద్రం ఆదేశం
గత కొంతకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై పలు రకాల విమర్శలు చేస్తూ వచ్చింది రైతులకు సంబంధించిన ఓట్లు కొనుగోలు చేయొద్దని చెప్పినట్టుగా కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు ఇతర మంత్రులు ప్రతి మీటింగ్ లోను నోరు పారేసుకున్నారు అంటూ ఓట్లు కొనుగోలు చేయడానికి బియ్యం సేకరణకు కేంద్రం తక్షణమే ముగ్గు చూపింది అయితే దీనికి సంబంధించి ఒక ఒప్పందం చేసుకున్నారు .



