- జాతీయ వార్తలు
ద్రౌపది ముర్ము విజయం తర్వాత తొలి ప్రసంగం
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఇటీవలే సంచలన విజయం సాధించిన ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ప్రసంగించారు. తనకు మద్దతిచ్చినందుకు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేతలకు ధన్యవాదాలు…
Read More » - జాతీయ వార్తలు
రాష్ట్రపతిగా చివరి ప్రసంగంలో చివరి రిక్వెస్ట్….
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దెహాత్ జిల్లా పర్వౌంఖ్ గ్రామంలో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను భారత రాష్ట్రపతి గా ఎన్నిక కావడం దేశ ప్రజాస్వామ్య పటిష్టతను సూచిస్తోందని…
Read More » - All
ఫామ్ హౌసులో గుట్టుగా వ్యభిచార గృహం నిర్వస్తున్న బీజేపీ నేత ?
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మేఘాలయ బీజేపీ ముఖ్య నేత అకృత్యాలు బయటకు రావడంతో సంచలనంగా మారింది. తన ఫామ్ హౌసులో గుట్టుగా…
Read More » -
తెలుగు నాట వినిపిస్తోన్న ఓ హాట్ హాట్ గాసిప్ ఏంటంటే…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎలా చెబితే అలా నడచుకోవాల్సిందే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయినా. ఎందుకంటే,…
Read More » - ఆంధ్రప్రదేశ్
‘హైకోర్టు తరలింపు అంశాన్ని, హైకోర్టులో తేల్చుకోవాలి..’
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి హైకోర్టుని, జ్యుడీషియల్ క్యాపిటల్గా ప్రభుత్వం భావిస్తున్న కర్నూలుకి తరలిస్తారా.? లేదా.? ఈ విషయమై గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా…
Read More » - జాతీయ వార్తలు
ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికల్ విద్యార్థులు ఢిల్లి లో ఆందోళన
ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్లో ఎంబిబిఎస్ విద్యనభ్యసిస్తున్న భారత విద్యార్ధులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. యుద్ధం ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో తెలీక, చదువు కొనసాగించడం అర్ధం…
Read More » - ఆంధ్రప్రదేశ్
1-బీ లో పేరుంటే చుక్కల భూముల క్రమబద్ధీకరణ…రెవెన్యూశాఖ.
పంటల సాగుకు సంబంధించి ఆన్లైన్లో ఈ-క్రాప్ బుకింగ్పై రెవెన్యూశాఖ కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది. భూ రికార్డుల ఆన్లైన్ ప్రక్రియ మార్గదర్శకరణం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది…
Read More » - తెలంగాణ
అమిత్షాను మర్యాద పూర్వకంగా కలిశా….. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
కేంద్రమంత్రి అమిత్షాను మర్యాద పూర్వకంగా కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారతానని తనపై…
Read More » - All
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ ……. సీఎం కేసీఆర్
భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏడాది కాలంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు పోటీగా…
Read More »







